రాష్ట్రం

  • Home
  • పింఛన్ కోసం వెళ్లి వృద్దుడు మృతి

రాష్ట్రం

పింఛన్ కోసం వెళ్లి వృద్దుడు మృతి

Apr 3,2024 | 17:09

ప్రజాశక్తి-చంద్రగిరి (తిరుపతి) : పెన్షన్ కోసం వచ్చి వృద్దుడు మృతి చెందిన ఘటన తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం, ఎర్ర వారి పాలెంలో చోటు చేసుకుంది. ఈ…

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ టౌన్‌ ప్లానింగ్‌ డిప్యూటీ డైరెక్టర్‌

Apr 3,2024 | 17:08

హైదరాబాద్‌ : రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టణ ప్రణాళిక విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తికి భవన నిర్మాణ…

పింఛన్ల కోసం సచివాలయానికి కాలినడక 

Apr 3,2024 | 14:12

మధ్యాహ్నాం అయిన అందని పింఛన్ల  ప్రజాశక్తి-అరకులోయ రూరల్:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలో నేటి నుంచి పింఛన్ పంపిణీ కార్యక్రమం జరుగుతాయని అధికారులు ఆదేశాల మేరకు జారీ చేశారు. అరకువేలి…

ఈసీకి, సీఎస్ కు వర్ల రామయ్య లేఖ

Apr 3,2024 | 13:18

ప్రజాశక్తి-అమరావతి : ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటించకుండా ప్రభుత్వం పెన్షన్ దారులను సచివాలయం కు వచ్చి పెన్షన్ తీసుకోవాలని చెప్పడం దుర్మార్గమైన రాజకీయ కుట్రని టీడీపీ పొలిట్…

ఈసీ చర్యలను సమర్దించిన హైకోర్టు

Apr 3,2024 | 16:36

ప్రజాశక్తి-అమరావతి : వాలంటీర్లు పింఛన్లు ఇవ్వకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ పెన్షనర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసి పుచ్చింది. పెన్షన్ల…

పార్టీ గేట్లు కాదు.. ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి.. సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ ఫైర్‌

Apr 3,2024 | 11:39

హైదరాబాద్‌: డబ్బు తరలించడంలో ఉన్న శ్రద్ధ.. జల వనరులను తరలించడంపై లేదని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. వేసవి…

సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు బహిరంగ లేఖ

Apr 3,2024 | 11:30

హైదరాబాద్‌: రుణమాఫీ ఎప్పుడు చేస్తారు? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ‘‘రేవంత్ ప్రకటించినట్లు డిసెంబర్‌ 9న రుణమాఫీ…

శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

Apr 3,2024 | 11:26

ప్రజాశక్తి-తిరుమల : తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో యాత్రికుల ర‌ద్దీ కొన‌సాగుతోంది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం ప‌డుతోంది. నిన్న‌(మంగ‌ళ‌వారం) 56,228 మంది…

ప్రజాశక్తి ఫిర్యాదుపై కొనసాగుతున్న సిఐడి విచారణ

Apr 3,2024 | 11:09

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : విశాఖలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న సమయంలో ప్రజాశక్తి అమరావతి బ్యూరో పేరుతో తప్పుడు కథనాన్ని తయారు చేసి సోషల్‌…