రాష్ట్రం

  • Home
  • ఫూలే దంపతుల ఆశయాలు స్ఫూర్తిదాయకం

రాష్ట్రం

ఫూలే దంపతుల ఆశయాలు స్ఫూర్తిదాయకం

Apr 11,2024 | 21:05

 సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రజాశక్తి-నెల్లూరు, ప్రకాశం : కులవ్యవస్థను నిర్మూలించేందుకు ఫూలే దంపతులు చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు…

ఉగాది ఉత్సవంలో విషాదం

Apr 11,2024 | 21:03

17 మందికి కరెంటు షాక్‌  పది మంది చిన్నారులకు గాయాలు ప్రజాశక్తి-కర్నూలు హాస్పిటల్‌ : కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు ఉగాది ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది.…

ఎస్సీ కమిషన్‌ మాజీ సభ్యుడు టిడిపిలో చేరిక

Apr 11,2024 | 18:01

అమరావతి: సీఎం జగన్‌ సన్నిహితుడు, ఎస్సీ కమిషన్‌ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు గురువారం టిడిపిలో చేరారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా సమక్షంలో ఆయన…

రేపటి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర షెడ్యూల్‌

Apr 11,2024 | 16:45

పల్నాడు జిల్లా: ‘మేమంతా సిద్ధం’ 13వ రోజు శుక్రవారం (ఏప్రిల్‌ 12) షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం గురువారం విడుదల చేశారు. ఈ…

కండక్టర్‌పై దాడి కేసులో ఇద్దరికి జైలుశిక్ష..

Apr 11,2024 | 16:30

గద్వాల : గద్వాల జిల్లాలో కండక్టర్‌ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దాడికి పాల్పడిన కేసులో ఇద్దరు వ్యక్తులకు స్థానిక కోర్టు రెండేళ్ల జైలు శిక్షతో పాటు…

పారదర్శకంగా ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు: సీపీ శ్రీనివాస్‌రెడ్డి

Apr 11,2024 | 15:20

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పోలీసుల దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతోందని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. పాతబస్తీ ఈద్గా వద్ద మీడియాతో ఆయన…

మద్యం, గంజాయి రెండూ జగన్‌కు ఆదాయ వనరులు: బొండా ఉమా

Apr 11,2024 | 15:01

అమరావతి: మద్య నిషేధంపై సీఎం జగన్‌ హామీ ఇచ్చి అదే మద్యంపై రూ.లక్ష కోట్లు సంపాదించారని టిడిపి నేత బొండా ఉమా విమర్శించారు. ఎన్టీఆర్‌ భవన్‌లో బిజెపి…

రాజేంద్రనగర్‌లో రూ.2.5 కోట్ల నిషేధిత సిగరెట్లు సీజ్‌

Apr 11,2024 | 14:40

హైదరాబాద్‌:శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నిషేధిత సిగరేట్లు భారీగా దొరికాయి. డిటర్జెంట్‌ పౌడర్‌ పేరుతో సిగరెట్లను కంటైనర్‌లో అక్రమంగా తరలిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. ముఠాలోని…

తెలంగాణలో త్వరలోనే ఇందిరమ్మ కమిటీలు..

Apr 11,2024 | 14:02

హైదరాబాద్‌: తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను చేయబోతోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఈ…