రాష్ట్రం

  • Home
  • చేనేత కార్మికుడు ఆత్మహత్య

రాష్ట్రం

చేనేత కార్మికుడు ఆత్మహత్య

Apr 9,2024 | 00:28

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : అప్పుల బాధ తాళలేక చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా నార్పల మండలంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. మృతుని…

సిపిఎం అభ్యర్థుల ప్రకటన

Apr 9,2024 | 00:31

అరకు లోక్‌సభ, 5 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌తో అవగాహన  మరో ఐదు అసెంబ్లీ స్థానాలపై కొనసాగుతున్న చర్చలు  అన్ని స్థానాల్లోనూ పరస్పరం బలపర్చుకోనున్న సిపిఎం, సిపిఐ ప్రజాశక్తి-అమరావతి…

సిట్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Apr 9,2024 | 00:25

 హెరిటేజ్‌ పత్రాలు దహనం చేశారని టిడిపి ఆరోపణ  అవి పనికిరాని కాగితాలన్న ఎపి సిఐడి  ఇసి విచారణ జరపాలని సిపిఎం డిమాండ్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తాడేపల్లిలోని…

సాగర్‌ కుడి కాలువకు నీటి విడుదల

Apr 9,2024 | 00:38

ప్రజాశక్తి- విజయపురిసౌత్‌ (పల్నాడు జిల్లా) : నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కుడి కాలువకు సోమవారం అధికారులు తాగునీటిని విడుదల చేశారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు ఇఇ శివశంకరయ్య…

దస్తగిరి పిటిషన్‌ రీ ఓపెన్‌

Apr 9,2024 | 00:27

 సిబిఐ కోర్టులో 12న విచారణ ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : వివేకా హత్య కేసు విచారణలో తనను సాక్షిగా పరిగణించా లంటూ దస్తగిరి దాఖలు చేసిన…

16 కిలోల బంగారం, 30 కిలోల వెండి స్వాధీనం

Apr 9,2024 | 00:57

 రూ.44 లక్షల నగదు సీజ్‌ ప్రజాశక్తి – యంత్రాంగం : ఏలూరు జిల్లాల్లో భారీగా బంగారం, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు శివారులో కలపర్రు…

కవితకు బెయిల్‌ నిరాకరణ

Apr 9,2024 | 00:11

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ లిక్కర్‌ కేసులో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్‌ ఎవెన్యూ కోర్టు (ట్రయల్‌ కోర్టు) మధ్యంతర బెయిల్‌ నిరాకరించింది. మధ్యంతర బెయిల్‌పై…

దాడిపై దళితుల నిరసన

Apr 8,2024 | 22:30

కోడ్‌ నేపథ్యంలో ధర్నా విరమించాలని కోరిన సిఐ  నిందితుల్లో పదిమందిని అదుపులోకి తీసుకున్నామని ప్రకటన ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌ : రాజమహేంద్రవరం రూరల్‌ కడియం మండలం…

ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ఎయుకు స్థానం

Apr 8,2024 | 22:27

ప్రజాశక్తి – విశాఖపట్నం : ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ – 2024లో ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థానం సంపాదించింది. ఈ మేరకు ఆ సంస్థ దీనికి సంబంధించిన…