రాష్ట్రం

  • Home
  • విజయవాడ సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు

రాష్ట్రం

విజయవాడ సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు

Jan 13,2024 | 15:49

ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడ సీఐడీ కార్యాలయానికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఇసుక, మద్యం కేసుల్లో ఆయన పూచీకత్తు సమర్పించారు. ఈ కేసుల్లో…

తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు : సిపిఎం

Jan 13,2024 | 15:43

ప్రజాశక్తి-విజయవాడ : రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాపితంగా ఉన్న తెలుగు ప్రజలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. పచ్చగా ఉండాల్సిన పల్లె సీమలు…

వైసిపి మునిగిపోతున్న నావలాంటిది : గంటా శ్రీనివాసరావు

Jan 13,2024 | 15:23

విశాఖ: మునిగిపోతున్న నావలాంటి వైసిపి నుంచి సురక్షితంగా బయటపడేందుకు అనేక మంది ప్రయత్నిస్తున్నారని టిడిపి నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సంక్రాంతి…

వంద కోట్లు దాటిన వస్త్ర వ్యాపారం

Jan 13,2024 | 15:25

వెల వెల బోతున్న బాలాజీ మార్కెట్ కిక్కిరిసిన జనంతో కార్పొరేట్ వస్త్ర షాపులు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఏడాదిలో మొదటి రైతు పండగ, ప్రతి ఒక్కరూ ఇంటిల్లిపాది…

నిత్యావసర ధరలు పెంచి పేదలకు పండుగను దూరం చేశారు: నందమూరి బాలకృష్ణ

Jan 13,2024 | 15:06

అమరావతి : తెలుగు ప్రజలకు సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మూడురోజులపాటు జరుపుకునే పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. సంక్రాంతి అంటే…

ఆటో డ్రైవర్లకు నెలకు రూ. 15 వేల జీవనభ్రుతి ఇవ్వాలి :హరీశ్‌రావు

Jan 13,2024 | 14:58

సిద్దిపేట : ఆటో డ్రైవర్ల సమస్యలపై అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీస్తామని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్లకు నెలకు రూ. 15 వేల…

సంక్రాంతి ఊరెళుతున్న వారికి తెలంగాణ పోలీసుల సూచనలు

Jan 13,2024 | 14:49

హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ నేపథ్యంలో చాలామంది సిటీ వాసులు సొంతూళ్లకు ప్రయాణం అవుతున్నారు. హైవేలు ఇప్పటికే రద్దీగా మారగా హైదరాబాద్‌ రోడ్లపై వాహనాల రద్దీ తగ్గిపోయింది. బంధువుల…

భారత్‌ జోడో న్యాయ యాత్రలో సీఎం రేవంత్‌ రెడ్డి..

Jan 13,2024 | 14:58

ఢిల్లీ: రేపటి నుంచి రాహుల్‌ గాంధీ న్యాయ యాత్రను చేపట్టనున్న విషయం తెలిసిందే. మణిపూర్‌లో ప్రారంభంకానున్న భారత్‌ జోడో న్యాయ యాత్రలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి…

కాళేశ్వరం తప్పిదాలపై విజిలెన్స్‌ విచారణ ప్రారంభం: మంత్రి ఉత్తమ్‌

Jan 13,2024 | 14:43

హైదరాబాద్‌: జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలపై చర్చించారు. జూన్‌ నాటికి కొత్తగా…