రాష్ట్రం

  • Home
  • వివేకా హత్య కేసు – అఫ్రూవర్‌ దస్తగిరి తండ్రిపై వైసిపి కార్యకర్తల దాడి

రాష్ట్రం

వివేకా హత్య కేసు – అఫ్రూవర్‌ దస్తగిరి తండ్రిపై వైసిపి కార్యకర్తల దాడి

Mar 9,2024 | 11:24

కడప : వివేకా హత్య కేసుకు సంబంధించి అఫ్రూవర్‌ దస్తగిరి తండ్రిపై వైసిపి కార్యకర్తలు దాడి చేశారు. ప్రస్తుతం దస్తగిరి తండ్రి హాజీవలి పులివెందుల ప్రైవేటు ఆసుపత్రిలో…

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా – 15మందికి గాయాలు

Mar 9,2024 | 11:10

కూసుమంచి (ఖమ్మం) : ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడి 15మంది ప్రయాణీకులు గాయపడిన ఘటన శనివారం తెల్లవారుజామున ఖమ్మం జిల్లా కూసుమంచి సమీపంలో జరిగింది. సూర్యాపేట-ఖమ్మం జాతీయ…

అరకలోయలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Mar 9,2024 | 12:48

మూడు బైకులు ఢీ  దమ్మ గుడ్రి – గంజాయి గుడ మధ్యలో ఘటన ప్రజాశక్తి-అరకులోయ : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలంలో శుక్రవారం రాత్రి ఘోర…

అరకు అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ : సిపిఎం

Mar 9,2024 | 10:40

ప్రజాశక్తి- పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : రానున్న ఎన్నికల్లో అరకు అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల్లో సిపిఎం అభ్యర్థులు బరిలో ఉంటారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ…

సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర వెలకట్టలేనిది

Mar 9,2024 | 11:13

ప్రజాశక్తిలో మహిళా దినోత్సవ సభలో ఎడిటర్‌ బి తులసీదాస్‌ హాజరైన ఇఎస్‌ఐ అధికారి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, సమాజాభివృద్ధిలో…

గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి

Mar 9,2024 | 10:33

ప్రజాశక్తి-కర్నూలు : గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం హనుమాపురం గ్రామం వద్ద చోటు చేసుకుంది. ఆదోని నుంచి…

అధ్యయనశీలి బృందాకరత్‌ : ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్‌ పుణ్యవతి

Mar 9,2024 | 10:32

బృందా జ్ఞాపకాలు ‘రీటా నేర్చిన పాఠం’ పుస్తకావిష్కరణ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మహిళా ఉద్యమకారిణి, ఐద్వా జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి బృందాకరత్‌ అధ్యయన శీలి అని…

రేపటి నుంచి గ్రూప్‌-1 హాల్‌ టికెట్లు

Mar 9,2024 | 10:24

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) గ్రూప్‌-1 హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌లో ఆదివారం నుంచి పొందుపరచనుంది. ఈ మేరకు కమిషనర్‌ కార్యదర్శి జె…

11న ఎస్‌బిఐల ముందు నిరసన- సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు

Mar 8,2024 | 21:25

-ఎన్నికల బాండ్ల వివరాలు ప్రకటించాలని డిమాండ్‌ ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :ఎన్నికల బాండ్ల వివరాలు ప్రకటించాలని డిమాండ్‌చేస్తూ ఈ నెల 11వ తేదీన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌…