రాష్ట్రం

  • Home
  • కెసిఆర్‌ ఎన్నికల ప్రచారంపై ఇసి 48 గంటల నిషేధం

రాష్ట్రం

కెసిఆర్‌ ఎన్నికల ప్రచారంపై ఇసి 48 గంటల నిషేధం

May 2,2024 | 00:51

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్‌ 48 గంటలపాటు నిషేధం విధించింది. ఈ మేరకు ఇసి బుధవారం ఆయనకు…

పూడిమడక ఫిషింగ్‌ పూడిమడక ఫిషింగ్‌

May 2,2024 | 01:04

ప్రజాశక్తి-యంత్రాంగం : అనకాపల్లిలోని పూడిమడక వద్ద ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి కృషి చేస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా…

చేపల వేట నిషేధం భృతిని రూ.20 వేలకు పెంచాలి – ఎపి మత్స్యకార్మిక సంఘం

May 2,2024 | 00:16

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో చేపల వేట నిషేధం కాలంలో భృతిని ప్రభుత్వం రూ.20 వేలకు పెంచాలని ఎపి మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

కడప కోర్టు ఉత్తర్వులపై కేసు విచారణ వాయిదా

May 1,2024 | 23:58

ప్రజాశక్తి-అమరావతి : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సిఎం వైఎస్‌ జగన్‌తో ముడిపెడుతూ మాట్లాడవద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని దాఖలైన…

గాజు గ్లాసు గుర్తును ఫ్రీజ్‌ చేయాలి

May 2,2024 | 00:21

 ఎన్నికల కమిషన్‌కు టిడిపి ఫిర్యాదు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తును ఫ్రీజ్‌ చేయాలని ఎన్నికల కమిషన్‌ను టిడిపి కోరింది. రాష్ట్ర ఎన్నికల…

వలంటీర్‌ కావాలా? ఐటీ ఉద్యోగం కావాలా?

May 1,2024 | 23:52

 విజన్‌ ఉన్న నేత చంద్రబాబు : లోకేష్‌ ప్రజాశక్తి – నెల్లూరు ప్రతినిధి : తాము అధికారంలోకి వస్తే మూడేళ్లలో నెల్లూరుకు ఎయిర్‌పోర్టు తెస్తామని టిడిపి జాతీయ…

ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ రద్దుపై రెండో సంతకం

May 1,2024 | 23:02

 చేనేతలకు రూ.25వేలు సాయం – జిఎస్‌టి రద్దు  టిటిడి అధినేత చంద్రబాబు ప్రజాశక్తి- చీరాల, గుంటూరు ప్రతినిథి : తాము అధికారంలోకి వచ్చాక మొదటి సంతకం డిఎస్‌సి…

లబ్ధిదారులనే నమ్ముకున్నా..

May 2,2024 | 00:41

 చంద్రబాబు మోసపూరిత మాటలు నమ్మొద్దు  ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌పై లేనిపోని ప్రచారాలు  ఏలూరు, పాయకరావుపేట, బొబ్బిలి సభల్లో జగన్‌ ప్రజాశక్తి- యంత్రాంగం :’14 ఏళ్లలో ఒక రోజయినా…

ప్రభుత్వ రంగాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి

May 1,2024 | 22:48

 మేడే వేడుకల్లో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు ప్రజాశక్తి – గాజువాక (విశాఖపట్నం) : నేడు దేశంలోని ప్రభుత్వ రంగాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం…