రాష్ట్రం

  • Home
  • లండన్‌కు సిఎం జగన్‌

రాష్ట్రం

లండన్‌కు సిఎం జగన్‌

May 18,2024 | 09:45

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి లండన్‌ పర్యటనకు బయలుదేరారు. విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం…

5న రాష్ట్రానికి ‘నైరుతి’ -ద్రోణి ప్రభావంతో నేటి నుండి వర్షాలు

May 18,2024 | 09:46

రెండు మూడు రోజులు ఉండొచ్చు ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : నైరుతి రుతుపవనాలు జూన్‌ తొలి వారంలోనే రాష్ట్రాన్ని పలకరించనున్నాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం…

అజ్ఞాతంలోకి పిన్నెల్లి సోదరులు!

May 18,2024 | 10:19

-మాచర్లలో గన్‌మెన్‌లను వదిలి హైదరాబాద్‌ పయనం ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి :గృహనిర్బంధంలో ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి శుక్రవారం అజ్ఞాతంలోకి…

‘ఇ-ఆఫీస్‌’పై వెనుకంజ- మూసివేత వాయిదా

May 18,2024 | 09:33

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి :అభివృద్ధి చేసే పేరుతో ఇ-ఆఫీస్‌ను కొద్దిరోజులు మూసివేయాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఇదే విషయాన్ని శుక్రవారం వెబ్‌సైట్‌లో…

నేడు ఈఏపీ సెట్‌ ఫలితాలు

May 18,2024 | 11:59

తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ అగ్రికల్చర్‌ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీ సెట్‌) ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు…

విదేశీ పర్యటనకు సిఎం జగన్‌

May 18,2024 | 08:11

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం రాత్రి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయనతోపాటు సతీమణి వైఎస్‌ భారతి, ఓటు వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన ఇద్దరు…

బుల్లితెర నటుడు చంద్రకాంత్‌ ఆత్మహత్య

May 18,2024 | 08:05

నార్సింగి (హైదరాబాద్‌) : బుల్లితెర నటుడు చంద్రకాంత్‌ (40) శుక్రవారం ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ‘త్రినయని’తోపాటు పలు సీరియల్స్‌లో నటిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.…

Fatal accident – లారీని కారు ఢీకొట్టి నలుగురు మృతి

May 18,2024 | 07:53

గుత్తి (అనంతపురం) : అనంతపురం జిల్లా గుత్తి వద్ద శనివారం ఘోర ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర…

ఎన్నికల హింసపై సిట్‌

May 18,2024 | 00:16

-ఐజి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో 13 మందితో కమిటీ -దర్యాప్తు ప్రారంభం నేటి సాయంత్రానికి నివేదిక నిర్లక్ష్యపు అధికారులపై కేసు నమోదు కీలక నేతలను అరెస్టుచేసే అవకాశం…