ఆరోగ్యశ్రీ ట్రస్టు సిఇఒగా డికె బాలాజీ బాధ్యతల స్వీకరణ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా డికె బాలాజీ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం నాడు మంగళగిరి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా డికె బాలాజీ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం నాడు మంగళగిరి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్…
సిసిఎల్ఎకు వినతిపత్రం సమర్పించిన సంఘం నేతలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విఆర్ఎలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ భూ పరిపాలన అధికారికి వినతిపత్రం అందజేశారు. సోమవారం…
చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ హాజరవుతారు : అచ్చెన్నాయుడు ప్రజాశక్తి- భోగాపురం (విజయనగరం జిల్లా):నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభలో ఎన్నికల శంఖారావం పూరిస్తామని…
శంషాబాద్ : ఓ వ్యక్తి దుబారు నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబట్ట ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారులు తెలిపిన…
హైదరాబాద్: సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడి వైద్యులను…
ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నాదెండ్ల అరెస్టును ఖండించిన లోకేశ్ ప్రజాశక్తి-తుని : జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర నేతల…
ప్రజాశక్తి-అమరావతి: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాను అప్పుడే ఆమోదించలేమని ఎపి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా లేఖను అందించిన…
లక్షల రూపాయల పంట నష్టం ప్రజాశక్తి వి కోట : మండలంలోని ఎనిమిది గ్రామాల్లో ఏనుగుల గుంపు సోమవారం స్వైర విహారం చేసి లక్షల రూపాయల పంటలను…
ప్రజాశక్తి-అమరావతి : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 3000 కిలో మీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ నేపథ్యంలో లోకేశ్ భార్య నారా…