కరెంట్ షాక్ తగిలి ఇద్దరు మత్యకారులు మృతి
ప్రజాశక్తి-అచ్యుతాపురం (అనకాపల్లి) : కరెంట్ షాక్ తగిలి ఇద్దరు మత్స్యకారులు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి అనకాపల్లి జిల్లా పూడిమడక సమీపంలో రొయ్యల చెరువు వద్ద…
ప్రజాశక్తి-అచ్యుతాపురం (అనకాపల్లి) : కరెంట్ షాక్ తగిలి ఇద్దరు మత్స్యకారులు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి అనకాపల్లి జిల్లా పూడిమడక సమీపంలో రొయ్యల చెరువు వద్ద…
జమ్మలమడుగు (కడప) : కడప జిల్లా జమ్మలమడుగు నియోజవర్గం జమ్మలమడుగు మండలంలోని పి బొమ్మపల్లి గ్రామంలో గురువారం రాత్రి గాలి వాన బీభత్సం సృష్టించింది. నిన్న రాత్రి…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి సోషల్ మీడియా ఇన్ఛార్జి సజ్జల భార్గవరెడ్డిపై సిఐడి కేసు నమోదు చేసింది. వలంటీర్ల ద్వారా ఇంటింటికీ అందే పెన్షన్లను చంద్రబాబు నిలుపుదల…
ప్రజాశక్తి-అమరావతి : మహారాష్ట్ర ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులకు ఓటు హక్కు వినియోగించుకునే ఏర్పాట్లు చేసేలా ఇసికి ఉత్తర్వులు ఇవ్వాలంటూ మంగళగిరికి చెందిన బి భిక్షమయ్య గురువారం…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి అధినేత చంద్రబాబు సోదరుడి కుమారుడు నారా రోహిత్ నటించిన ప్రతినిధిా2 సినిమా విడుదలను నిలిపేయాలని వైసిపి డిమాండ్ చేసింది. ఈ మేరకు…
(ప్రజాశక్తి పాడేరు): మన్యం మంచు దుప్పటి కప్పుకుంది. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు పట్టణం చుట్టూ పరిసర గ్రామాల్లో గురువారం వేకువ జామున తెల్లారేసరికి శీతాకాలాన్ని తలపించే…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఈ నెల 11న కడప జిల్లాలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఎపిసిసి…
– వాడవాడలా సిపిఎం అభ్యర్థుల ప్రచారం ప్రజాశక్తి-యంత్రాంగం :పేదలు.. మహిళలు.. యువత.. అన్నదాతల అభ్యున్నతి వామపక్ష అభ్యర్థుల గెలుపుతోనే సాధ్యమని, మానవత్వంలేని బిజెపి, టిడిపి, జనసేన, వైసిపిలను…
– మైకులు ధ్వంసం – ప్రచారం అడ్డగింత – వైసిపి నేతల అరాచకం ప్రజాశక్తి – కర్నూలు హాస్పిటల్ : సిపిఎం ప్రచార వాహనంపై వైసిపి నేతలు…