రాష్ట్రం

  • Home
  • 1250 మంది వలంటీర్ల రాజీనామా

రాష్ట్రం

1250 మంది వలంటీర్ల రాజీనామా

Apr 16,2024 | 01:00

ప్రజాశక్తి – తూర్పుగోదావరి : డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట, మండపేట నియోజకవర్గాల్లో 1,200 మంది వలంటీర్లు స్వచ్ఛందంగా సోమవారం రాజీనామా చేశారు. ముఖ్య మంత్రి…

అప్పులు తీసుకోవడంలో రాష్ట్రం ఆదర్శం

Apr 16,2024 | 00:47

మాజీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పివి రమేష్‌ విమర్శ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అప్పులు తీసుకోవడంలో ఇతర రాష్ట్రాలకు ఎపి ఆదర్శంగా నిలుస్తోందని, బడ్జెట్‌ కేటాయింపులు…

రంపచోడవరంలో సిపిఎం విస్తృత ప్రచారం

Apr 15,2024 | 23:04

 సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వెంకటేశ్వర్లు ప్రజాశక్తి – రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా) : ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను సిపిఎం…

టార్గెట్‌ పెట్టుకునే జగన్‌పై దాడి : బొత్స

Apr 16,2024 | 00:43

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ, కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : సిఎం జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడిని పరిశీలిస్తే.. ఆయనను టార్గెట్‌ చేసి అటాక్‌ చేసినట్టు అనిపిస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి…

రాజధానిగా విశాఖ ఎందుకు వద్దో చెప్పాలి : మంత్రి సీదిరి అప్పలరాజు

Apr 15,2024 | 22:18

ప్రజాశక్తి – పలాస (శ్రీకాకుళం జిల్లా) : పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని ఎందుకు వద్దన్నారో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చెప్పాలని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి…

ప్రతి విద్యార్థికీ శాశ్వత విద్య నెంబరు

Apr 15,2024 | 22:15

మరో పాఠశాలలో చేర్చుకోవడంలో ఆలస్యం వద్దు పాఠశాల విద్య కమిషనరు సురేష్‌ కుమార్‌ ఆదేశాలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాఠశాలల్లోని ప్రతి విద్యార్థికీ శాశ్వత విద్య నెంబరు…

మద్యపాన నిషేధమెక్కడ..?

Apr 15,2024 | 22:25

బిజెపితో చంద్రబాబుది బహిరంగ పొత్తు  చిత్తూరు జిల్లాలో వైఎస్‌ షర్మిల ఎన్నికల ప్రచారం ప్రజాశక్తి – వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : మద్యపాన నిషేధమంటూ అధికారంలోకి వచ్చిన…

బిటెక్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి

Apr 15,2024 | 22:09

ప్రజాశక్తి- రాజంపేట అర్బన్‌ (అన్నమయ్యజిల్లా) : అన్నమయ్య జిల్లా బోయినపల్లిలోని అన్నమాచార్య ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..…

అవినాష్‌పై ఆరోపణలు తగవు

Apr 15,2024 | 20:34

 శివశంకర్‌రెడ్డి కుమారుడు దేవిరెడ్డి చైతన్యరెడ్డి ప్రజాశక్తి -కడప అర్బన్‌ : నెల రోజులుగా తమపైనా, ఎంపి అవినాష్‌రెడ్డిపైనా వైఎస్‌ షర్మిల, వైఎస్‌ సునీత ఆరోపణలు చేయడం తగవని…