రాష్ట్రం

  • Home
  • పదేళ్ల పాటు ప్రత్యేక హోదా

రాష్ట్రం

పదేళ్ల పాటు ప్రత్యేక హోదా

Mar 30,2024 | 22:12

-తొమ్మిది గ్యారంటీలు ప్రకటించిన కాంగ్రెస్‌ – ‘గడప గడపకు కాంగ్రెస్‌’ను ప్రారంభించిన షర్మిల ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి పదేళ్ల పాటు…

‘ఉక్కు’ పరిరక్షణే ధ్యేయంగా పోరాటం

Mar 30,2024 | 22:42

– పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) :వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణే ధ్యేయంగా ఐక్య పోరాటాలు నిర్వహించనున్నట్టు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు…

వ్యవసాయ కార్మికుల వాహనం బోల్తా

Mar 30,2024 | 21:52

– ఒకరు మృతి, 20 మందికి తీవ్రగాయాలు ప్రజాశక్తి-ఆలూరు :వ్యవసాయ పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో కార్మికులు ప్రయాణిస్తున్న వాహనం టైరు పేలిపోయి బోల్తా…

మచిలీపట్నం జనసేన లోక్‌సభ అభ్యర్ధిగా వల్లభనేని బాలశౌరి

Mar 30,2024 | 22:33

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :మచిలీపట్నం లోక్‌ సభ అభ్యర్ధిగా సిటింగ్‌ ఎంపి వల్లభనేని బాలశౌరిని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ…

కడప తహశీల్దార్‌ ఇంట్లో ఎసిబి సోదాలు

Mar 30,2024 | 21:51

– పలు పత్రాలు, నగదు స్వాధీనం ప్రజాశక్తి-తిరుపతి సిటీ :కడప తహశీల్దారు శివప్రసాద్‌ ఇంట్లో ఎసిబి అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో బెంగళూరు, కడప, తిరుపతి,…

విద్యార్థిని ఆత్మహత్యపై కొనసాగుతున్న దర్యాప్తు

Mar 30,2024 | 21:49

లైంగిక వేధింపులే కారణమంటున్న విద్యార్థి సంఘాలు ప్రజాశక్తి -మధురవాడ, కలెక్టరేట్‌ విలేకరులు (విశాఖపట్నం) :విశాఖ నగర శివారు కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్‌ అండ్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో ఫస్ట్‌…

ఒకేరోజు ఎన్నికల ట్రైనింగ్‌, ‘టెన్త్‌’ మూల్యాంకనం

Mar 30,2024 | 21:55

ఆందోళనలో ఉపాధ్యాయులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఒకే రోజు రెండు విధులను ప్రభుత్వం కేటాయించింది. పదో తరగతి మూల్యాంకనం కార్యక్రమం ఎన్నికల శిక్షణ తరగతులను ఒకే…

ప్రజారోగ్యాన్ని హక్కుగా చట్టం చేయాలి

Mar 30,2024 | 21:46

– ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :ప్రజారోగ్యాన్ని హక్కుగా ప్రభుత్వం చట్టం చేయాలని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన…

డిజిటల్‌ క్లాసులపై అవగాహన లేకుంటే ఎలా ?

Mar 30,2024 | 21:43

– డిఇఒ, డిప్యూటీ డిఇఒ, హెచ్‌ఎంపై ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆగ్రహం ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం :డిజిటల్‌ విద్యా బోధనపై అధికారులకు అవగాహన లేకపోతే విద్యార్థులకు ఏ విధంగా…