ఆస్తికోసం కన్నతల్లినే కడతేర్చిన కొడుకు..
రామంతాపూర్ :అమ్మ కడుపునుంచి పేగు తెంచుకుని పుట్టిన కొడుకే తల్లిని ఆస్తి కోసం కడతేర్చిన ఘటన హైదరాబాద్లోని రామంతాపూర్లో జరిగింది. తల్లిపేరు మీద ఉన్న ఆస్తి కోసం…
రామంతాపూర్ :అమ్మ కడుపునుంచి పేగు తెంచుకుని పుట్టిన కొడుకే తల్లిని ఆస్తి కోసం కడతేర్చిన ఘటన హైదరాబాద్లోని రామంతాపూర్లో జరిగింది. తల్లిపేరు మీద ఉన్న ఆస్తి కోసం…
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ లను మార్చి ఉంటె బాగుండేదనే అభిప్రాయం బలంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు అన్నారు. జహీరాబాద్ పార్లమెంటు సన్నాహక సమావేశంలో…
గుంటూరు: వైఎస్ షర్మిలను విమర్శించే అర్హత వైసిపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ మండిపడ్డారు. కాంగ్రెస్లో షర్మిల…
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా కోహీర్లోని నిర్మాణంలో ఉన్న చర్చి కూలింది. స్లాబ్ వేస్తుండగా ప్రమాదవశాత్తు సెంట్రింగ్ మెటీరియల్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే…
ప్రజాశక్తి-కడప అర్బన్ : విద్యుత్ ఉద్యోగుల, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కామనూరు శ్రీనివాసులు రెడ్డి, స్ట్రగుల్డ్…
ప్రజాశక్తి-విశాఖ : విశాఖలో దారుణం వెలుగుచూసింది. తల్లి గుండెపోటుతో మృతి చెందగా.. మృతదేహంతో కొడుకు 5 రోజుల పాటు ఇంట్లోనే ఉన్నాడు. దుర్వాసన రావడంతో స్థానికులు తలుపులు…
‘ప్రజా సంస్కృతి’ పుస్తకావిష్కరణలో రాఘవులు ప్రజాశక్తి – విజయవాడ అర్బన్ : విశ్వజనీనమైన సంస్కృతి ఏదీ లేదని, సంస్కృతి అనేది ఆయా ప్రాంతాలకు పరిమిత మైన విషయమని…
ప్రజాశక్తి-గుడ్లూరు: నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద ఆదివారం తెల్లవారుజామున తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టంది. ఈ…
బిసి సంక్షేమానికి అధికారుల ప్రతిపాదన ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రానున్న ఆర్థిక సంవత్సరంలో బిసిలకు ప్రస్తుతమున్న వివిధ రకాల సంక్షేమ పథకాలు కొనసాగేందుకు…