వైభవంగా శ్రీకోదండరాముడి చక్రస్నానం
ధ్వజారోహణంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు ప్రజాశక్తి – ఒంటిమిట్ట :వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన గురువారం ఆలయ సమీపంలోని పుష్కరిణిలో చక్రస్నానం…
ధ్వజారోహణంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు ప్రజాశక్తి – ఒంటిమిట్ట :వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన గురువారం ఆలయ సమీపంలోని పుష్కరిణిలో చక్రస్నానం…
ప్రజాశక్తి – చీరాల :టిడిపి చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎం కొండయ్య గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.…
ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ మత విద్వేషాలు రెచ్చగొడుతూ, మత ఉన్మాదాన్ని రేపుతున్న బిజెపిని ఓడించాలని, వామపక్ష అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు పిలుపునిచ్చారు.…
15 రోజులు : 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రూట్మ్యాప్ అమరావతి : వైసిపి అధినేత, రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడో విడత ఎన్నికల…
హైదరాబాద్ : గాంధీభవన్లో బీజేపీపై కాంగ్రెస్ ఛార్జ్షీట్ విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ నయవంచన పేరుతో ఛార్జ్షీట్ విడుదల చేశారు. పదేళ్లలో బీజేపీ మోసం-వందేళ్ల…
హైదరాబాద్ :ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఐపీఎల్ సీజన్-17 లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ జరగనుంది. అయితే…
ప్రజాశక్తి-మంగళగిరి : దేశ వ్యాప్తంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా బ్లాక్ వేదిక విజయం ఖాయమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరావు అన్నారు. గురువారం…
ప్రజాశక్తి-తాడేపల్లి : ఇండియా కూటమి బలపర్చిన సిపిఎం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి జన్నా శివశంకరరావు గురువారంనాడు తన ఎన్నికల ప్రచారాన్ని పెద్దఎత్తున నిర్వహించారు. ఇండియా కూటమిలో…
పసుపు చీరకట్టుకుని వాళ్ల కుట్రలో భాగస్వాములయ్యారు అవినాష్ తప్పుచేయలేదని నమ్మా…అందుకే టిక్కెట్టు ఇచ్చా పులివెందులలో సిఎం వైఎస్ జగన్ భావోద్వేగ ప్రసంగం ప్రజాశక్తి-కడప : ఒక్కడిగా తనను…