రాష్ట్రం

  • Home
  • అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకపోతే 26 తర్వాత ప్రత్యక్ష మద్దతు

రాష్ట్రం

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకపోతే 26 తర్వాత ప్రత్యక్ష మద్దతు

Dec 22,2023 | 09:50

– వామపక్ష పార్టీల నిర్ణయం- మద్దతు కొనసాగించాలని ప్రజలకు విజ్ఞప్తి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో అంగన్‌వాడీల సమస్యల విషయంలో ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించని…

పంజాగుట్టలోని అపార్ట్‌మెంటులో భారీ అగ్నిప్రమాదం

Dec 22,2023 | 09:47

పంజాగుట్ట (హైదరాబాద్‌) : పంజాగుట్ట ఎర్రమంజిల్‌లోని ఓ అపార్ట్‌మెంటులో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అపార్ట్‌మెంట్‌లోని ఆరో అంతస్తులో షార్ట్‌ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.…

ప్రపంచంలో మన పిల్లలు నెంబర్‌ 1 కావాలి : సిఎం జగన్‌

Dec 22,2023 | 09:04

విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీలో సిఎం జగన్‌ ప్రజాశక్తి- పాడేరు టౌన్‌, చింతపల్లి విలేకరులు (అల్లూరి జిల్లా) : ‘మన పిల్లలు ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌గా ఎదగాలి’ అని…

వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ రూ.3 వేలకు పెంపు

Dec 22,2023 | 08:55

-జనవరి ఒకటి నుంచి అమలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరోఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచుతూ జిఓ…

జిందాల్‌తో ఒప్పందం నిజమే : విశాఖ ఉక్కు సిఎండి ప్రకటన

Dec 22,2023 | 08:54

అంతకుముందు బుకాయింపు మాటలు ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : జిందాల్‌తో ఒప్పందం చేసుకున్న విషయం నిజమేనని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ సిఎండి అతుల్‌భట్‌ ప్రకటించారు. ఒప్పంద వివరాలను…

నందినాటకోత్సవ ఏర్పాట్ల పరిశీలన

Dec 22,2023 | 08:36

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి :రాష్ట్ర స్థాయి నంది నాటకోత్సవ తుది ప్రదర్శన పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర చలన చిత్ర టివి, నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌…

ఆర్థిక బకాయిల చెల్లింపులో అలసత్వం

Dec 22,2023 | 08:35

విజయవాడలో 7న 36 గంటల దీక్ష -యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌ వెంకటేశ్వర్లు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఏడాది కాలంగా పేరుకుపోయిన పలు రకాల ఆర్థిక…

ఘోర ప్రమాదం : కారును ఢీకొట్టిన లారీ-నలుగురు మృతి

Dec 22,2023 | 08:23

ఎల్కతుర్తి (హనుమకొండ) : హనుమకొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.…

చింతపల్లిలో ట్యాబ్‌ల పంపిణీ చేసిన సీఎం జగన్‌

Dec 21,2023 | 22:17

 9 వేలకు పైగా స్కూళ్లలో 4.34 లక్షల ట్యాబ్‌లు అందజేత ప్రజాశక్తి-చింతపల్లి : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీని సీఎం జగన్‌ ప్రారంభించారు.…