పారదర్శకంగా ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు: సీపీ శ్రీనివాస్రెడ్డి
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతోందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. పాతబస్తీ ఈద్గా వద్ద మీడియాతో ఆయన…