రాష్ట్రం

  • Home
  • పారదర్శకంగా ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు: సీపీ శ్రీనివాస్‌రెడ్డి

రాష్ట్రం

పారదర్శకంగా ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు: సీపీ శ్రీనివాస్‌రెడ్డి

Apr 11,2024 | 15:20

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పోలీసుల దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతోందని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. పాతబస్తీ ఈద్గా వద్ద మీడియాతో ఆయన…

మద్యం, గంజాయి రెండూ జగన్‌కు ఆదాయ వనరులు: బొండా ఉమా

Apr 11,2024 | 15:01

అమరావతి: మద్య నిషేధంపై సీఎం జగన్‌ హామీ ఇచ్చి అదే మద్యంపై రూ.లక్ష కోట్లు సంపాదించారని టిడిపి నేత బొండా ఉమా విమర్శించారు. ఎన్టీఆర్‌ భవన్‌లో బిజెపి…

రాజేంద్రనగర్‌లో రూ.2.5 కోట్ల నిషేధిత సిగరెట్లు సీజ్‌

Apr 11,2024 | 14:40

హైదరాబాద్‌:శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నిషేధిత సిగరేట్లు భారీగా దొరికాయి. డిటర్జెంట్‌ పౌడర్‌ పేరుతో సిగరెట్లను కంటైనర్‌లో అక్రమంగా తరలిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. ముఠాలోని…

తెలంగాణలో త్వరలోనే ఇందిరమ్మ కమిటీలు..

Apr 11,2024 | 14:02

హైదరాబాద్‌: తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను చేయబోతోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఈ…

కాంగ్రెస్ సీనియర్ నేత మృతి

Apr 11,2024 | 13:56

గన్నవరం : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని కేసరపల్లి కో-ఆపరేటివ్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు మూల్ఫూరు సత్యనారాయణ (101) మృతి చెందారు.…

బిజెపి మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతోంది: మంత్రి కోమటిరెడ్డి

Apr 11,2024 | 13:18

హైదరాబాద్‌: మతాలు, కులాల మధ్య బిజెపి చిచ్చు పెడుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. రేవంత్‌రెడ్డి పదేళ్లు సీఎంగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్‌…

నేటి నుంచి టెట్‌ అభ్యర్థులకు ఎడిట్‌ ఆప్షన్‌

Apr 11,2024 | 13:01

హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) దరఖాస్తుల గడువును రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20 వరకు పెంచింది. దీంతోపాటు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు…

తిరుమలలో విజిలెన్స్‌ అదుపులో నకిలీ ఐఏఎస్‌ అధికారి

Apr 11,2024 | 12:30

తిరుమల: తిరుమలలో నకిలీ ఐఏఎస్‌ అధికారి నరసింహారావును తితిదే విజిలెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జాయింట్‌ సెక్రటరీ హోదాలో శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనానికి ఆయన సిఫార్సు…

అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలి : ఏపీ సీఎం జగన్‌

Apr 11,2024 | 12:18

అమరావతి : కఠిన ఉపావస దీక్షల విరమణ రోజు జరుపుకునే రంజాన్‌ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకోవాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు. ఈ సందర్భంగా…