రాష్ట్రం

  • Home
  • జూబ్లీహిల్స్‌లో ఫ్లెక్సీల వివాదం.. కార్పొరేటర్‌పై మహిళల దాడి

రాష్ట్రం

జూబ్లీహిల్స్‌లో ఫ్లెక్సీల వివాదం.. కార్పొరేటర్‌పై మహిళల దాడి

Mar 13,2024 | 10:17

జూబ్లీహిల్స్‌: జూబ్లీహిల్స్‌లో మరోసారి ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వెంగళరావునగర్‌ డివిజన్‌ బిఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ దేదీప్యరావుపై మంగళవారం రాత్రి కొందరు మహిళలు దాడి…

టిడిపిలో కమలం చిచ్చు

Mar 13,2024 | 10:45

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో విజయనగరం, పార్వతీపురం జిల్లాల టిడిపిలో కమలం చిచ్చురేపింది. పొత్తులో భాగంగా టిడిపి నెల్లిమర్ల నియోజకవర్గాన్ని…

టీడీపీ శ్రేణులపై దాడిని ఖండించిన చంద్రబాబు

Mar 13,2024 | 10:10

  అమరావతి: గుంటూరు జిల్లా, నరసారావు పేటలో తెలుగుదేశం పార్టీ శ్రేణులపై దాడులను ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న…

పులి చర్మాన్ని రవాణా చేస్తున్న స్మగ్లర్ల అరెస్ట్‌

Mar 13,2024 | 10:01

విశాఖ : విశాఖపట్నం నగరంలోని నడిబడ్డున చిరుత పులి చర్మాన్ని రవాణా చేస్తున్న కొందరు కేటుగాళ్లను పోలీస్‌ అధికారులు పట్టుకున్నారు. నలుగురు వ్యక్తులు చిరుతపులి చర్మాన్ని అక్రమంగా…

శుభలేఖలు పంచేందుకు వెళ్లి వరుడు మృతి

Mar 13,2024 | 09:50

వర్ధన్నపేట : మరో నాలుగు రోజుల్లో అతని పెళ్లి జరగాల్సి ఉంది. వధూవరుల కుటుంబాలు పెళ్లి పనులతో బిజీబీజీగా ఉన్నాయి. ఇంతలో వరుడి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.…

అప్రోచ్‌ రోడ్డు లేకుండానే వంతెన ప్రారంభమా?

Mar 13,2024 | 09:40

ఎమ్మెల్యే ఫాల్గుణను నిలదీసిన సిపిఎం సర్పంచ్‌ సునీత ప్రజాశక్తి-డుంబ్రిగుడ : అప్రోచ్‌ రోడ్డు నిర్మించకుండా వంతెనను ప్రారంభించడం వల్ల ప్రయోజనమేంటని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణను సిపిఎం…

వాహనాల రిజిస్ట్రేషన్‌..ఇకపై టీఎస్‌కు బదులు టీజీ

Mar 13,2024 | 09:39

హైదరాబాద్‌ : తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్‌ మార్క్‌ను టీజీగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్‌ 41(6)…

Protest: మద్దతు ధరకై పోరు

Mar 13,2024 | 10:49

సి2ప్లస్‌50 ప్రకారం ఇవ్వాలని రేపు మండల కేంద్రాల్లో నిరసనలు  రైతు సంఘాల సమన్వయ సమితి  ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సి2ప్లస్‌50 శాతం కలిపి మద్దతు…

టిడిపిలో కమలం చిచ్చు

Mar 13,2024 | 09:24

 విజయనగరం, అరకు పార్లమెంట్‌ స్థానాలను బిజెపికి వదిలేసిన అధిష్టానం నెల్లిమర్లలో ఉనికి కోల్పోతామంటూ ఆందోళన ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో…