గిరిజనుల భూములు కబ్జా చేశారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు
47 ఎకరాల భూమిని రాత్రికి రాత్రే రిజిస్ట్రేష్ చేసుకున్నట్లు ఆరోపణ శామీర్పేట : మాజీ మంత్రి, బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదయింది.…
47 ఎకరాల భూమిని రాత్రికి రాత్రే రిజిస్ట్రేష్ చేసుకున్నట్లు ఆరోపణ శామీర్పేట : మాజీ మంత్రి, బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదయింది.…
ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం (ఏలూరు) : అంగన్వాడి సిబ్బంది ధర్నాను విరమించకపోతే ప్రతీరోజూ మహిళా పోలీసులు, సచివాలయ సిబ్బంది అంగన్వాడీ కేంద్రాలను తెరుస్తారని ఎంపిడిఒ హెచ్చరించారు. బుధవారం…
తెలంగాణ : ” కాంగ్రెస్ పాలకులకు ఇప్పుడుంది అసలు ఆట ” అని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ వ్యాఖ్యానించారు. బుధవారం శాసనసభ ఆవరణలో నిర్వహించిన మీడియాతో…
ఫ్రాన్స్ : ” తీవ్రంగా కడుపునొప్పి అంటూ … మహిళ ఆసుపత్రికి వెళ్లింది… స్కానింగ్ చేసి చూసిన డాక్టర్లు షాకయ్యారు..! ” ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటంటే…
భైంసా (నిర్మల్) : 4 కోతులను వండుకొని తిన్న కొందరిని గ్రామస్తులంతా చితకబాదిన ఘటన నిజామాబాద్లో జరిగింది. నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని చింతలబోరి గ్రామంలో కొందరు…
హైదరాబాద్ : బీఆర్ఎస్ నేత, మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇవాళ ఢిల్లీ వెళ్లిన కొత్త ప్రభాకర్…
ముదినేపల్లి (కృష్ణా) : ” అప్పు తీర్చాక చనిపోదాం అనుకున్నాం. మా మీద మాకు అసహ్యం పుట్టి చనిపోతున్నాం.” అని భార్యభర్తలు అప్పులభారంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న…
ఆందోళనలో నేతన్నలు హైదరాబాద్ : బతుకమ్మ పండుగ సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు పంపిణీ చేసిన బతుకమ్మ చీరలకు సంబంధించి కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. వాటిని…
తెలంగాణ : డ్రగ్స్ ముఠాలను సహించేది లేదని.. వారిని ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ నూతన సీపీగా…