రాష్ట్రం

  • Home
  • వైఎస్సార్‌ ఘాట్‌ నుంచి ప్రారంభమైన సీఎం జగన్‌ బస్సు యాత్ర

రాష్ట్రం

వైఎస్సార్‌ ఘాట్‌ నుంచి ప్రారంభమైన సీఎం జగన్‌ బస్సు యాత్ర

Mar 27,2024 | 16:52

ప్రజాశక్తి-ఇడుపులపాయ : ఏపీ సీఎం జగన్‌ ఇవాళ్టి నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. ‘మేమంతా సిద్ధం’ పేరిట ఆయన బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఈ…

గుండెపోటుతో 14 ఏళ్ల విద్యార్థి మృతి

Mar 27,2024 | 17:22

హైదరాబాద్‌ :  14 ఏళ్ల ఓ విద్యార్థి మృతి గుండెపోటుతో మరణించిన విషాద ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. సిరిసిల్ల జిల్లాలోని కందికట్కూర్‌ గ్రామనికి చెందిన సాయితేజ…

ఐపిఎల్‌ మ్యాచ్‌.. మెట్రో సమయం పొడిగింపు – 60 ప్రత్యేక బస్సులు

Mar 27,2024 | 13:31

తెలంగాణ : ఉప్పల్‌ స్టేడియంలో ముంబయి, హైదరాబాద్‌ జట్ల మధ్య ఐపిఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా …. ఉప్పల్‌ మార్గంలో మెట్రో రైలు సమయాన్ని అధికారులు పొడిగించారు. నేడు…

జీడి రైతులను ఆదుకోండి : సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు

Mar 27,2024 | 12:15

ప్రజాశక్తి – కురుపాం (మన్యం) : జీడి పీక్కలకు కింటాకు 16,000 రూపాయలు మద్దతు ధర కల్పించి పంట పోయిన జీడి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం…

అనర్హత వేటు వేయండి : ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పై హైకోర్టులో పిటిషన్‌

Mar 27,2024 | 12:04

తెలంగాణ : ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పై అనర్హత వేటు వేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో రాజు యాదవ్‌ అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీ…

టెన్త్‌ ఫైనల్‌ ఎగ్జామ్‌కు వెళుతుండగా ప్రమాదం – విద్యార్థి మృతి

Mar 27,2024 | 10:53

ప్రజాశక్తి-బి.కొత్తకోట (రాయచోటి-అన్నమయ్య) : తండ్రికి భోజనం క్యారేజీ ఇచ్చి పదో తరగతి ఫైనల్‌ ఎగ్జామ్‌కు వెళుతున్న విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన బుధవారం…

జగన్‌ సిద్ధం చేసిన డబ్బుల డంప్‌ను ఎప్పుడు పట్టుకుంటారు ? : లోకేశ్‌

Mar 27,2024 | 10:18

అమరావతి : జగన్‌ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారంటూ … బుధవారం ఉదయం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఎక్స్‌ లో పోస్టు చేశారు. జగన్‌…

తెలుగు రాష్ట్రాల్లో మండుతోన్న ఎండలు

Mar 27,2024 | 10:01

అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఎపిలో ఎండల తీవ్రత మధ్యాహ్నా వేళల్లో అధికమవుతోంది. విపరీతమైన ఉక్కపోతతో  ప్రజలు మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.…

ఇంటింటి ప్రచారానికీ అనుమతులేమిటి ? – పార్టీల తీవ్ర అభ్యంతరం

Mar 27,2024 | 09:42

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకోవడానికి, కరపత్రాలు పంచడానికి కూడా ముందస్తు అనుమతులు తప్పనిసరిఅంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సిఇఓ)…