పీవీ భారత రత్న పై రేవంత్ రెడ్డి ట్వీట్..!
హైదారాబాద్: మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకి భారతరత్న ఇవ్వడం మీద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక పోస్ట్ చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన…
హైదారాబాద్: మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకి భారతరత్న ఇవ్వడం మీద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక పోస్ట్ చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన…
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఉత్తర ప్రదేశ్ కు ఆగ్రాకు కార్లలో ఎలాంటి అనుమానం రాకుండా గ్యాస్ సిలిండర్లలో గంజాయి నింపి తరలిస్తుండగా మేడ్చల్ నేషనల్ హైవేపై…
నందిగామ: టిడిపి అధినేత చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించేనని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా…
ఖమ్మం : ఖమ్మం జిల్లా మద్దులపల్లి వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరో తొమ్మిది మందికి…
ఈనెల 13న ముగింపు వేడుకలు.. హాజరుకానున్న సీఎం జగన్ ఉత్తమ క్రీడాకారులకు జాతీయ అకాడమీలో శిక్షణ ఆడుదాం ఆంధ్రా కిట్లపై సీఎం ఫోటో వేస్తే తప్పేంటి? :…
తిరుమల : వేంకటేశ్వస్వామి కొలువుదీరిన తిరుమలలో యాత్రికుల సందడి కొనసాగుతుంది. శుక్రవారం 22 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని యాత్రికులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని చెప్పారు.…
తాడేపల్లి: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ”పీవీ నరసింహారావు రాజనీతిజ్ఞుడు, ఉన్నత రాజకీయ, నైతిక విలువలు…
ప్రజాశక్తి-ప్రకాశం : ‘ప్రకాశం బాలోత్సవం’ కార్యక్రమం శుక్రవారం ఒంగోలులోనే పివిఆర్ బాలుర పాఠశాల ఆవరణలో వైభవంగా ప్రారంభమైంది. విజ్ఞాన, వినోదాలతో కూడిన అనేక కార్యక్రమాలలో చిన్నారులు పాల్గొన్నారు.…
కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం, అక్కాపూర్ గ్రామంలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మండల కేంద్రంలో సహజీవనం చేస్తున్న నరేష్, స్రవంతిలపై…