రాష్ట్రం

  • Home
  • స్పీకర్‌ విచారణకు వైసిపి రెబల్‌ ఎమ్మెల్యేలు

రాష్ట్రం

స్పీకర్‌ విచారణకు వైసిపి రెబల్‌ ఎమ్మెల్యేలు

Jan 29,2024 | 14:56

ప్రజాశక్తి-అమరావతి : వైసిపి రెబల్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనర్హత పిటిషన్‌లపై ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం సోమవారం విచారణ చేపట్టారు. పార్టీ ఫిరాయింపు పిటీషన్‌పై ఎమ్మెల్యే…

మాజీ పీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి కన్నుమూత..

Jan 29,2024 | 14:36

హైదరాబాద్‌ : పీసీసీ మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లో మంత్రుల నివాస సముదాయానికి దగ్గర్లో వైట్‌ హౌస్‌…

షర్మిల…రాష్ట్రానికి నాలుగో కృష్ణుడు

Jan 29,2024 | 20:03

ఎమ్మెల్యే ఆదిమూలానిది రాజకీయ ఆత్మహత్య మీడియాతో మంత్రులు పెద్దిరెడ్డి, ఆర్కే రోజా ప్రజాశక్తి – తిరుపతి సిటీ : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో నాలుగో కృష్ణుడిగా కాంగ్రెస్‌ పార్టీలోకి…

కాలనీలో మంచినీటి సమస్యను పరిష్కరించండి : సిహెచ్‌.బాబురావు

Jan 29,2024 | 13:54

ప్రజాశక్తి-అజిత్‌ సింగ్‌ నగర్‌ (విజయవాడ) : విజయవాడ నగరంలోని 62వ డివిజన్‌లో రాధానగర్‌లోని సెవెన్‌ అపార్ట్‌మెంట్‌ కాలనీలో ఎల్‌ బి ఎస్‌ నగర్‌ లో నివాసముంటున్న ప్రజలు…

మా సమస్యలను పరిష్కరించండి : విశ్రాంతి ఉద్యోగుల ధర్నా

Jan 29,2024 | 13:43

ప్రజాశక్తి చిత్తూరు అర్బన్‌ : తమ సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ విశ్రాంతి ఉద్యోగులు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంతి ఉద్యోగుల…

పల్నాడు ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోంది : లోకేశ్‌

Jan 29,2024 | 12:37

పల్నాడు : పల్నాడు ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని టిడిపి నేత నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ఎపి పోలీసులు, వైసిపి నేతల తీరుపై లోకేశ్‌ మండిపడ్డారు. లోకేశ్‌…

గంటా శ్రీనివాసరావు పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన హైకోర్టు

Jan 29,2024 | 12:22

అమరావతి : విశాఖ నార్త్‌ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణను ఎపి హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. ఇటీవల…

పెన్షనర్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలి

Jan 29,2024 | 12:10

మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రమణ్యం ప్రజాశక్తి-నెల్లూరు : 11వ పిఆర్సిలో తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ ను ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించాలని మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రమణ్యం డిమాండ్…

విషాదం – కృష్ణా నదిలో నీటమునిగి ముగ్గురు విద్యార్థులు మృతి

Jan 29,2024 | 11:56

విజయవాడ అర్బన్‌ : సరదా కోసం ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన సంఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. విజయవాడ పటమటకు చెందిన నడుపల్లి నాగసాయి…