రాష్ట్రం

  • Home
  • ఏప్రిల్‌, మే నెలల్లో ఎండలు మరింత తీవ్రం

రాష్ట్రం

ఏప్రిల్‌, మే నెలల్లో ఎండలు మరింత తీవ్రం

Mar 4,2024 | 20:17

విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎండల తీవ్రత మొదలైంది. ఈ ఏడాది మార్చి నుంచే భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా వారం…

జూన్‌ 20న రెవెన్యూ దినోత్సవం

Mar 4,2024 | 20:13

జిఓ 81 విడుదల ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ప్రతియేటా జూన్‌ 20న రెవెన్యూ దినోత్సవం (రెవెన్యూ డే) జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు…

80 వానరాలు మృతి

Mar 4,2024 | 20:10

విషప్రయోగం జరిగిందని అనుమానాలు ప్రజాశక్తి-రొద్దం (సత్యసాయి జిల్లా) : శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో భారీ సంఖ్యలో వానరాలు మృత్యువాత పడ్డాయి. వీటి మరణంపై పలు…

రైతుల ఆవేదనను ప్రభుత్వం ఆలకించాలి

Mar 4,2024 | 20:07

ప్రమాదంలో పంట నష్టపోయిన పసుపు రైతులకు పరిహారం ఇవ్వాలి సంఘీభావం తెలిపిన వి కృష్ణయ్య, కె ప్రభాకర్‌రెడ్డి ప్రజాశక్తి – దుగ్గిరాల (గుంటూరు జిల్లా) : మంటల్లో దగ్ధమైన…

తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ

Mar 4,2024 | 20:08

మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ.. పరిటాల శ్రీరామ్‌ గ్రూపుల మధ్య ఘర్షణ 25 వాహనాలు ధ్వంసం ప్రజాశక్తి-బత్తలపల్లి (సత్యసాయి జిల్లా) : శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలంలో…

లోక్‌ సభ అభ్యర్థులను ప్రకటించిన కేసిఆర్‌

Mar 4,2024 | 17:35

హైదరాబాద్‌ : పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. సోమవారం తెలంగాణ భవన్‌ వేదికగా పలు…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత

Mar 4,2024 | 15:44

ప్రజాశక్తి-తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రముఖ హీరోయిన్‌ సమంత దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో ఆలయంలోకి చేరుకున్న సమంతకు, అధికారులు దర్శన ఏర్పాట్లు…

నెల్లూరు టీడీపీ నేతల ఇళ్లపై పోలీసులను ఉసిగొల్పారు : లోకేష్‌

Mar 4,2024 | 15:07

ప్రజాశక్తి-అమరావతి : నెల్లూరు జిల్లా టీడీపీ నేతల ఇళ్లపై పోలీసుల దాడుల పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి…