మద్యం, గంజాయి రెండూ జగన్కు ఆదాయ వనరులు: బొండా ఉమా
అమరావతి: మద్య నిషేధంపై సీఎం జగన్ హామీ ఇచ్చి అదే మద్యంపై రూ.లక్ష కోట్లు సంపాదించారని టిడిపి నేత బొండా ఉమా విమర్శించారు. ఎన్టీఆర్ భవన్లో బిజెపి…
అమరావతి: మద్య నిషేధంపై సీఎం జగన్ హామీ ఇచ్చి అదే మద్యంపై రూ.లక్ష కోట్లు సంపాదించారని టిడిపి నేత బొండా ఉమా విమర్శించారు. ఎన్టీఆర్ భవన్లో బిజెపి…
హైదరాబాద్:శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత సిగరేట్లు భారీగా దొరికాయి. డిటర్జెంట్ పౌడర్ పేరుతో సిగరెట్లను కంటైనర్లో అక్రమంగా తరలిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. ముఠాలోని…
హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను చేయబోతోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఈ…
గన్నవరం : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని కేసరపల్లి కో-ఆపరేటివ్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు మూల్ఫూరు సత్యనారాయణ (101) మృతి చెందారు.…
హైదరాబాద్: మతాలు, కులాల మధ్య బిజెపి చిచ్చు పెడుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. రేవంత్రెడ్డి పదేళ్లు సీఎంగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో ఏక్నాథ్…
హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తుల గడువును రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20 వరకు పెంచింది. దీంతోపాటు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు…
తిరుమల: తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారి నరసింహారావును తితిదే విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జాయింట్ సెక్రటరీ హోదాలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి ఆయన సిఫార్సు…
అమరావతి : కఠిన ఉపావస దీక్షల విరమణ రోజు జరుపుకునే రంజాన్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ కోరారు. ఈ సందర్భంగా…
ప్రజాశక్తి – అచ్యుతాపురం (అనకాపల్లి) : బైక్ను లారీ ఢకొీనడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో గురు వారం చోటు…