వైసిపి నేతల దాడిలో పలువురికి గాయాలు
రెంటచింతల: పోలింగ్ సమయం దగ్గరపడుతున్న వేళ.. పల్నాడు జిల్లా రెంటచింతలలో వైసిపి వర్గీయులు రెచ్చిపోతున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం.. తెదేపా పోలింగ్…
రెంటచింతల: పోలింగ్ సమయం దగ్గరపడుతున్న వేళ.. పల్నాడు జిల్లా రెంటచింతలలో వైసిపి వర్గీయులు రెచ్చిపోతున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం.. తెదేపా పోలింగ్…
అమరావతి: రాయలసీమ జిల్లాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సాయుధ బలగాలను పెంచాలని ఎన్డీయే కూటమి నేతలు సీఈవో ముకేశ్ కుమార్ మీనాను కోరారు. ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేల్…
ప్రజాశక్తి-తిరుపతి: మరి కొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానున్న వేళ పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. తిరుపతికి చెందిన ఐదుగురు సీఐలను అనంతపురం…
ప్రజాశక్తి-చీపురుపల్లి: విజయనగరం జిల్లాలోని మెట్టపల్లిలో పింక్ పోలింగ్ స్టేషన్ను అధికారులు ఏర్పాటు చేశారు. మహిళా ఓటర్లు ఉండే పోలింగ్ కేంద్రాలను పింక్ కేంద్రాలుగా గుర్తించింది. చీపురుపల్లి నియోజకవర్గంలో…
ఈదురు గాలులకు పోలింగ్ పరికరాల పంపిణీ కేంద్రం వద్ద కుప్పకూలిన టెంట్లు పోలింగ్ సామగ్రి తీసుకెళ్లేందుకు నానా ఇబ్బందులు ప్రజాశక్తి-కొత్తపేట(అంబేద్కర్ కోనసీమ) : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో…
ప్రజాశక్తి పిఠాపురం : పిఠాపురం వైసిపి అభ్యర్థి వంగా గీత కార్యాలయాన్నీ ఓటర్లు చుట్టూ ముట్టారు. కొంత మందికే డబ్బు ఇచ్చారని.. తమకు డబ్బులు అందలేదని ఆందోళన…
ప్రజాశక్తి-చిలకలూరిపేట (గుంటూరు) : స్థానిక గణపవరం సి.ఆర్. కళాశాలలో ఎన్నికల సిబ్బందికి సామాగ్రి, తదితర వాటి గురించి ఏర్పాటు చేసే విషయంలో ఉద్యోగులందరు అసౌకర్యానికి గురయ్యారు. ఈ…
పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : రాష్ట్రంలో ఈనెల 13 వ తేదీన జరిగే పోలింగ్ కు తగిన ఎపి పోలీస్ సిబ్బంది లేకపోవడంతో తమిళనాడు హోం గార్డులను…