రాష్ట్రం

  • Home
  • సామాజిక మార్పుకోసం సీఎం జగన్‌ సీట్లు మార్చుతున్నారు : గోరంట్ల మాధవ్‌

రాష్ట్రం

సామాజిక మార్పుకోసం సీఎం జగన్‌ సీట్లు మార్చుతున్నారు : గోరంట్ల మాధవ్‌

Jan 4,2024 | 16:12

అమరావతి: సామాజిక మార్పుకోసం జగన్‌ సీట్లు మార్చుతున్నారని వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్‌ అన్నారు. హిందూపురంలో బోయ సామాజిక వర్గానికి చెందిన మహిళకు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు.…

సబ్‌ పోస్ట్‌ ఆఫీస్‌ లో కోటి 50 లక్షలు మాయంపై బాధితుల ఆందోళన

Jan 4,2024 | 16:05

నాగార్జునసాగర్‌ : నాగార్జునసాగర్‌ పైలాన్‌ కాలనీ లో ఉన్న సబ్‌ పోస్ట్‌ ఆఫీస్‌ లో ఖాతాదారుల ఖాతాలో నగదు మాయమవడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో పైలాన్‌…

రేపటి నుంచి యథావిధిగా అద్దె బస్సులు: సజ్జనార్‌

Jan 4,2024 | 15:49

హైదరాబాద్‌: అద్దె బస్సు ఓనర్లతో చర్చలు సఫలం అయ్యాయి. బస్‌ భవన్‌లో అద్దె బస్సు ఓనర్లతో ముగిసిన సమావేశం అనంతరం టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వివరాలు మీడియాకు…

చెరువులో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

Jan 4,2024 | 15:27

వరంగల్‌ : చెరువులో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన విషాకర సంఘటన వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.…

ఓటు హక్కు కోసం మంత్రి విడదల రజిని తప్పుడు చిరునామా

Jan 4,2024 | 15:17

గుంటూరు: ఓటు హక్కు కోసం మంత్రి విడదల రజిని తప్పుడు చిరునామా ఇచ్చారు. గుంటూరులో ఖాళీ స్థలం చిరునామాతో మంత్రి దరఖాస్తు చేసుకున్నారు. పేర్కొన్న చిరునామాలో అపార్ట్‌మెంట్‌…

శబరిమల యాత్రికులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త..

Jan 4,2024 | 15:05

హైదరాబాద్‌: తెలంగాణ నుంచి శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లే స్వాములకు టీఎస్‌ ఆర్టీసీ శుభవార్తను తెలిపింది.తెలంగాణ నుంచి శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లే స్వాములకు…

లోటస్‌ పాండ్‌కు సీఎం జగన్‌.. తల్లి విజయమ్మతో భేటీ

Jan 4,2024 | 14:37

హైదరాబాద్‌ : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి లోటస్‌ పాండ్‌కు చేరుకున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత జగన్‌ లోటస్‌ పాండ్‌కు వచ్చారు. ప్రస్తుతం లోటస్‌ పాండ్‌లో…

పార్లమెంట్‌ లో ఒక సీటు ఇవ్వండి.. కాంగ్రెస్‌ని కోరిన సీపీఐ

Jan 4,2024 | 14:29

హైదరాబాద్‌: పార్లమెంట్‌లో ఒక సీటు ఇవ్వాలని కాంగ్రెస్‌ ని అడుగుతున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు అన్నారు. కార్మిక సంఘాల్లో బలంగా ఉన్నామన్నారు. కానీ బలానికి…

హబ్సిగూడలో విషాదం.. స్కూలు బస్సు కింద పడి రెండేళ్ల పాప మృతి

Jan 4,2024 | 12:58

హైదరాబాద్‌ : స్కూలు బస్సు కింద పడి రెండేళ్ల పాప అక్కడికక్కడే చనిపోయింది.. ఈ ఘటన హైదరాబాద్‌లోని హబ్సిగూడలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన…