Vja – పింఛను డబ్బులతో పరారైన సచివాలయ ఉద్యోగి
విజయవాడ : సచివాలయ ఉద్యోగి పింఛను డబ్బులతో పరారైన ఘటన విజయవాడలో జరిగింది. కృష్ణా పామర్రుకు చెందిన ఊటుకూరి నాగమల్లి విజయవాడ మధురానగర్లో ఉన్న 208వ నంబరు…
విజయవాడ : సచివాలయ ఉద్యోగి పింఛను డబ్బులతో పరారైన ఘటన విజయవాడలో జరిగింది. కృష్ణా పామర్రుకు చెందిన ఊటుకూరి నాగమల్లి విజయవాడ మధురానగర్లో ఉన్న 208వ నంబరు…
కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజాశక్తి-మంగళగిరి : పవిత్ర రంజాన్ మాసంలో కూడా ముస్లింలపై వైసీపీ వైధింపుల పర్వం కొనసాగుతుందని రాష్ట్ర టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ…
హైదరాబాద్ : గుర్తు తెలియని వాహనం ఢకొీని ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు…
అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వడగాల్పుల దెబ్బకు బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటడంతో తెలుగు రాష్ట్రాలు వేడెక్కిపోయాయి.…
అమరావతి : మే 13న కౌరవ మూకను తరిమికొట్టాలని టిడిపి అధినేత చంద్రబాబు ఎక్స్(ట్విటర్)లో శనివారం పోస్టు చేశారు. ప్రశ్నించిన బాధితులపైనే తిరిగి దాడి చేయడం ఎపిలో…
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు శనివారం ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఫిరాయింపులు…
అమరావతి : సిఎం జగన్ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకొని ఎపి ని నట్టేట ముంచారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. తాడేపల్లిలోని పూజిత అపార్టుమెంట్…
కరీంనగర్: హుజూరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. టిప్పర్ బోల్తాపడి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువతులు, ఒక యువకుడు మృతి చెందారు. ఈ సంఘటన హుజూరాబాద్లోని బోర్నపల్లిలో శుక్రవారం…
అల్లూరి : ప్రజాశక్తి వార్త కథనంతో అధికారులు స్పందించారు. ‘ గుబ్బెలుపేటలో పడకేసిన పారిశుధ్యం ‘ అనే వార్త కథనం ప్రజాశక్తిలో ప్రచురితమయ్యింది. దీంతో శనివారం ఉదయం…