రాష్ట్రం

  • Home
  • Vja – పింఛను డబ్బులతో పరారైన సచివాలయ ఉద్యోగి

రాష్ట్రం

Vja – పింఛను డబ్బులతో పరారైన సచివాలయ ఉద్యోగి

Apr 6,2024 | 13:22

విజయవాడ : సచివాలయ ఉద్యోగి పింఛను డబ్బులతో పరారైన ఘటన విజయవాడలో జరిగింది. కృష్ణా పామర్రుకు చెందిన ఊటుకూరి నాగమల్లి విజయవాడ మధురానగర్‌లో ఉన్న 208వ నంబరు…

వైసీపీ వైధింపుల పర్వం ఆపాలి

Apr 6,2024 | 12:38

కింజరాపు అచ్చెన్నాయుడు  ప్రజాశక్తి-మంగళగిరి : పవిత్ర రంజాన్ మాసంలో కూడా ముస్లింలపై వైసీపీ వైధింపుల పర్వం కొనసాగుతుందని రాష్ట్ర టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.  ఈ…

కేబుల్‌ బ్రిడ్జిపై హిట్‌ అండ్‌ రన్‌.. ఇద్దరు యువకులు స్పాట్‌ డెడ్‌

Apr 6,2024 | 12:07

హైదరాబాద్‌ : గుర్తు తెలియని వాహనం ఢకొీని ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మాదాపూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు…

చల్లటి కబురు – రేపు తెలంగాణలో వానలు

Apr 6,2024 | 11:53

అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వడగాల్పుల దెబ్బకు బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటడంతో తెలుగు రాష్ట్రాలు వేడెక్కిపోయాయి.…

కౌరవ మూకను తరిమికొట్టాలి : చంద్రబాబు

Apr 6,2024 | 11:36

అమరావతి : మే 13న కౌరవ మూకను తరిమికొట్టాలని టిడిపి అధినేత చంద్రబాబు ఎక్స్‌(ట్విటర్‌)లో శనివారం పోస్టు చేశారు. ప్రశ్నించిన బాధితులపైనే తిరిగి దాడి చేయడం ఎపిలో…

ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి: కేటీఆర్‌

Apr 6,2024 | 11:35

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు శనివారం ఎక్స్‌(ట్విట్టర్‌) వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఫిరాయింపులు…

ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకొని ఎపిని నట్టేట ముంచారు : లోకేశ్‌

Apr 6,2024 | 11:13

అమరావతి : సిఎం జగన్‌ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకొని ఎపి ని నట్టేట ముంచారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విమర్శించారు. తాడేపల్లిలోని పూజిత అపార్టుమెంట్‌…

హుజూరాబాద్‌లో విషాదం.. టిప్పర్‌ బోల్తాపడి ముగ్గురు మృతి

Apr 6,2024 | 10:33

కరీంనగర్‌: హుజూరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. టిప్పర్‌ బోల్తాపడి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువతులు, ఒక యువకుడు మృతి చెందారు. ఈ సంఘటన హుజూరాబాద్‌లోని బోర్నపల్లిలో శుక్రవారం…

ప్రజాశక్తి వార్త కథనంపై అధికారుల స్పందన

Apr 6,2024 | 08:43

అల్లూరి : ప్రజాశక్తి వార్త కథనంతో అధికారులు స్పందించారు. ‘ గుబ్బెలుపేటలో పడకేసిన పారిశుధ్యం ‘ అనే వార్త కథనం ప్రజాశక్తిలో ప్రచురితమయ్యింది. దీంతో శనివారం ఉదయం…