రాష్ట్రం

  • Home
  • రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రాష్ట్రం

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

May 14,2024 | 12:28

హైదరాబాద్‌ : కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో జరిగింది. స్థానిక…

వారణాసి చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబు

May 14,2024 | 12:10

వారణాసి: టిడిపి అధినేత చంద్రబాబు వారణాసి చేరుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గననున్నారు. వారణాసిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే 400 సీట్లు…

AP Polling – రాత్రి 12 గంటలవరకు జిల్లాలవారీగా పోలింగ్‌ శాతం ఎంతంటే ?

May 14,2024 | 12:05

అమరావతి : ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఎపిలో ఓటర్లు పోటెత్తారు. నిన్న ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్‌ నమోదయింది. పోలింగ్‌ సరళిని గమనిస్తే గత మూడు అసెంబ్లీ…

విజయనగరం నియోజకవర్గంలో పెరిగిన ఓట్లు – నాయకుల్లో లెక్కల పాట్లు..!

May 14,2024 | 11:39

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : విజయనగరం నియోజకవర్గంలో 2024 సాధారణ ఎన్నికల్లో ఓటర్లు పోటీ చేసిన నాయకులకు దడ పుట్టించారు. గత ఎన్నికలతో చూసుకుంటే ఈ 2024 ఎన్నికల్లో…

రాబోయే 20 రోజులు ఈవీఎంలను కంటికి రెప్పలా కాపాడుతాం : వేణుగోపాల్‌ రెడ్డి

May 14,2024 | 11:28

గుంటూరు: గుంటూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు, గుంటూరు పార్లమెంటు స్థానానికి జరిగిన ఎన్నికల్లో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది అని జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు.…

ప్రయాణికులతో కిక్కిరిసిన హైదరాబాద్‌ మెట్రో

May 14,2024 | 11:06

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగిరావడంతో మెట్రోలో రద్దీ పెరిగింది. ప్రధానంగా ఎల్బీనగర్‌ నుంచి…

ఎన్డీయే 400 సీట్లు సాధిస్తుంది : చంద్రబాబు

May 14,2024 | 10:46

అమరావతి : తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400కిపైగా స్థానాలు సాధించబోతోందని టిడిపి అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మోడి వారణాసిలో నామినేషన్‌…

టిడిపి నేత జేసీ దివాకర్‌ రెడ్డి కుటుంబంపై కేసు నమోదు

May 14,2024 | 10:35

అనంతపురం : టిడిపి నేత జేసీ దివాకర్‌ రెడ్డి కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్‌ సందర్భంగా తాడిపత్రి పట్టణంలో జేసీ కుటుంబ సభ్యులు విధ్వంసం…

తెలుగు రాష్ట్రాల్లో వాహనాలన్నీ బిజీ – తెలంగాణలో మెట్రో రద్దీ

May 14,2024 | 10:20

అమరావతి : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో … తెలుగు రాష్ట్రాల్లో బస్సులు, రైళ్లు, ఆటోలు ఒకటేమిటి వాహనాలన్నీ కిక్కిరిసిపోయాయి. హైవేలపై ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడింది. ఇప్పుడు ఓటేసిన…