రాష్ట్రం

  • Home
  • ‘స్టీల్‌’ భూములు సేల్‌ చేయండి

రాష్ట్రం

‘స్టీల్‌’ భూములు సేల్‌ చేయండి

Apr 23,2024 | 23:58

-విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలకు మఖ్యమంత్రి ఉచిత సలహా -స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు నిర్దిష్ట హామీ ఇవ్వని వైనం -కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ససేమిరా -బిజెపికి…

బిజెపిని, దాని మిత్రులను ఓడించండి

Apr 24,2024 | 08:57

-సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌ పుణ్యవతి -కోలాహలంగా కురుపాం అభ్యర్థి మండంగి రమణ నామినేషన్‌ ప్రజాశక్తి- కురుపాం/గుమ్మలక్ష్మీపురం (పార్వతీపురం మన్యం జిల్లా) :గిరిజన జీవనానికి ఆటంకంగా…

కాకినాడ సెజ్‌ రైతులకు న్యాయం చేస్తాం

Apr 23,2024 | 23:38

ఉప్పాడ బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ -పిఠాపురంలో నామినేషన్‌ దాఖలు ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి, యు.కొత్తపల్లి :కాకినాడ సెజ్‌ రైతులకు న్యాయం చేయడంతోపాటు ఇక్కడ కాలుష్యం లేని…

ఎబి కేసు విచారణ 29కు వాయిదా

Apr 23,2024 | 23:29

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్‌ ఎబి వెంకటేశ్వరరావుపై క్యాట్‌లో జరుగుతున్న విచారణ ఈ నెల 29కు వాయిదా పడింది. తనపై ఒకే కేసులో…

పేదల పక్షపాతి జగన్‌ : రావెల

Apr 23,2024 | 23:15

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :గతంలో ఎన్నడూ లేనంతగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదల పక్షపాతిగా నిలిచిపోయారని మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు అన్నారు.…

ఇంటి వద్దనే పింఛన్లు ఇవ్వాలి – సిఇఒకు ఎన్‌డిఎ ఫిర్యాదు

Apr 23,2024 | 23:11

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో మే ఒకటిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు వారి ఇళ్ల వద్దే పింఛను పంపిణీ చేసేటట్లు చర్యలు చేపట్టాలని ఇసికి టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు…

సకాలంలో ‘ఉపాధి’ చెల్లింపులు

Apr 23,2024 | 23:00

-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు నిర్వహించేందుకు ప్రస్తుతం అనుకూల సమయమని…

ఆప్యాయంగా పలకరిస్తూ..ఓట్లు అడుగుతూ.. – వాడవాడలా సిపిఎం విస్తృత ప్రచారం

Apr 23,2024 | 22:30

ప్రజాశక్తి-యంత్రాంగం :కమ్మూనిస్టులు చట్టసభల్లో ఉంటే ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వాలను నిలదీస్తారని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే వారిని గెలిపించాలని సిపిఎం అభ్యర్థులు మంగళవారం విస్తృత…

టిడిపి నేతలపై ఎస్‌ఐ దురుసు ప్రవర్తన

Apr 23,2024 | 22:24

– కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ప్రజాశక్తి – పర్చూరు, బాపట్ల జిల్లా :బాపట్ల జిల్లా పర్చూరు ఆర్‌ఒ కార్యాలయం వద్ద విధుల్లో ఉన్న ఎస్‌ఐ నాగశివారెడ్డి…