రాష్ట్రం

  • Home
  • సాక్షులను కొట్టడం విధి నిర్వహణలో భాగమా? సిబిఐని ప్రశ్నించిన హైకోర్టు

రాష్ట్రం

సాక్షులను కొట్టడం విధి నిర్వహణలో భాగమా? సిబిఐని ప్రశ్నించిన హైకోర్టు

May 8,2024 | 09:54

ప్రజాశక్తి-అమరావతి :సాక్షులను కొట్టడం, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం విధి నిర్వహణలో భాగమా? అని సిబిఐని హైకోర్టు ప్రశ్నించింది. వాంగ్మూలం ఇవ్వాలని సాక్షులపై ఒత్తిడి తేవడం సరికాదని ఆగ్రహించింది.…

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం – గోడకూలి ఏడుగురు మృతి

May 8,2024 | 09:45

తెలంగాణ : మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం తీవ్ర విషాదాన్ని నింపింది. వర్షం ప్రభావంతో బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో ఓ…

తెలంగాణలో ‘రైతు భరోసా’కు ఇసి తాత్కాలిక బ్రేక్‌

May 8,2024 | 08:53

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో:తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ తర్వాతే నిధులు విడుదల చేయాలని రాష్ట్ర…

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను రద్దు చేయిస్తానని మోడీతో చెప్పిస్తారా?

May 8,2024 | 08:52

– చంద్రబాబును ప్రశ్నించిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు – కార్పొరేట్లకు భూములు కట్టబెట్టేందుకు తీసుకొచ్చిన చట్టం – దేశంలో తొలిసారి ఎపి అసెంబ్లీలో జగన్‌ ఆమోదింపజేశారు…

డబుల్‌ ఇంజిన్‌ సర్కారొస్తే ప్రతి గ్రామం మణిపూరే

May 8,2024 | 08:45

ఇండియా వేదికతోనే ఆదివాసీలకు రక్షణ – సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ – అనంతగిరి, అరకు, ముంచంగిపుట్టుల్లో రోడ్డు షో, సభలు ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి, అల్లూరి జిల్లా…

పిడుగుల వాన -ఏడుగురు మృతి

May 8,2024 | 08:40

-ఈదురుగాలులతో అరటి, మామిడికి తీవ్ర నష్టం -తడిచిపోయిన మొక్కజన్న, ఎరడుమిర్చి ప్రజాశక్తి-యంత్రాంగం : ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం పిడుగుల వాన కురిసింది.…

శిరోముండనం తీర్పు అమలు నిలిపివేత

May 9,2024 | 07:26

జూన్‌ 20 వరకూ పొడిగింపు : హైకోర్టు ప్రజాశక్తి-అమరావతి, అమరావతి బ్యూరో : దళిత యువకుల శిరోముండనం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఇతర ముద్దాయిలకు కింది…

అల్లూరి స్ఫూర్తితో పోరాటాలు

May 8,2024 | 00:45

-అటవీ సంపదను కొల్లగొట్టేవారిని తరిమికొట్టండి -సిపిఎం అభ్యర్థులను గెలిపించండి : వి శ్రీనివాసరావు ప్రజాశక్తి- దేవీపట్నం, రంపచోడవరం, మారేడుమిల్లి విలేకరులు (అల్లూరి జిల్లా) ‘అటవీ సంపదను కేంద్రంలోని…

ఎపిలో సీతారాం ఏచూరి పర్యటన

May 7,2024 | 23:46

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :కేంద్రంలోని మతోన్మాద బిజెపిని, దాన్ని బలపరిచే టిడిపి, జనసేన పార్టీలను, నిరంకుశ వైసిపిని ఓడించాలని, లౌకికవాదాన్ని బలపరిచే ఇండియా వేదికను గెలిపించాలని…