పంట కాలువలో ఆర్టిసి బస్సు బోల్తా -ఇద్దరు మృతి
ప్రజాశక్తి- మండవల్లి/కైకలూరు(ఏలూరు జిల్లా): ఆర్టిసి బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢకొీట్టి ఆ పక్కనే ఉన్న పంట కాలువలో బోల్తా పడింది. ఈ…
ప్రజాశక్తి- మండవల్లి/కైకలూరు(ఏలూరు జిల్లా): ఆర్టిసి బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢకొీట్టి ఆ పక్కనే ఉన్న పంట కాలువలో బోల్తా పడింది. ఈ…
విజయవాడ: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తొన్న సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. విజయవాడలో…
హైదరాబాద్ : హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టులో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ జరిగింది. విచారణకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హాజరయ్యారు.…
అమరావతి: ఉచిత ఇసుక కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఉచిత ఇసుక విధానం వల్ల…
అమరావతి : కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ఏపీ ప్రభుత్వం ముందు జాగ్రర్త చర్యలు తీసుకుంటుందని ఏపీ వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎంటి. కృష్ణబాబు వెల్లడించారు.…
ప్రజాశక్తి – యంత్రాంగం : అంగన్వాడీ కార్యకర్తల రాష్ట్ర వ్యాప్త సమ్మె 9వ రోజు (బుధవారం) కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో అనేక చోట్ల అంగన్వాడీ కార్యకర్తలు పసిపిల్లలతో…
ప్రజాశక్తి-విశాఖ : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర డిసెంబరు 18న ముగిసింది. ఈ నేపథ్యంలో, నేడు విజయనగరం జిల్లా నెల్లిమర్ల…
యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లిలో రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము బుధవారం పర్యటించారు. ఈ క్రమంలో పోచంపల్లికి ఇండియన్ ఆర్మీకి చెందిన రెండు…
అమరావతి: డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్గా డాక్టర్ రవీంద్ర నాయక్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు డీహెచ్గా కొనసాగిన గడల శ్రీనివాసరావును…