రాష్ట్రం

  • Home
  • పంట కాలువలో ఆర్‌టిసి బస్సు బోల్తా -ఇద్దరు మృతి

రాష్ట్రం

పంట కాలువలో ఆర్‌టిసి బస్సు బోల్తా -ఇద్దరు మృతి

Dec 20,2023 | 20:49

ప్రజాశక్తి- మండవల్లి/కైకలూరు(ఏలూరు జిల్లా): ఆర్‌టిసి బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢకొీట్టి ఆ పక్కనే ఉన్న పంట కాలువలో బోల్తా పడింది. ఈ…

సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో సీఎం జగన్‌

Dec 20,2023 | 18:51

విజయవాడ: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తొన్న సెమీ క్రిస్మస్‌ వేడుకలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హాజరయ్యారు. విజయవాడలో…

వివేకా హత్య కేసు విచారణ జనవరి 9కి వాయిదా

Dec 20,2023 | 16:57

హైదరాబాద్ : హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టులో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ జరిగింది. విచారణకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హాజరయ్యారు.…

‘ఉచిత ఇసుక’ కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

Dec 20,2023 | 16:40

అమరావతి: ఉచిత ఇసుక కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఉచిత ఇసుక విధానం వల్ల…

కరోనా పట్ల ఏపీ అప్రమత్తత.. ప్రతి గ్రామ పంచాయతీకి 10 రాపిడ్‌ కిట్లు

Dec 20,2023 | 16:25

అమరావతి : కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ఏపీ ప్రభుత్వం ముందు జాగ్రర్త చర్యలు తీసుకుంటుందని ఏపీ వైద్యారోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎంటి. కృష్ణబాబు వెల్లడించారు.…

9వ రోజు కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె

Dec 20,2023 | 17:54

ప్రజాశక్తి – యంత్రాంగం : అంగన్వాడీ కార్యకర్తల రాష్ట్ర వ్యాప్త సమ్మె  9వ రోజు (బుధవారం) కొనసాగుతుంది.  ఈ  కార్యక్రమంలో అనేక చోట్ల అంగన్వాడీ కార్యకర్తలు పసిపిల్లలతో…

యువగళం సభ కోసం విశాఖ చేరుకున్న పవన్ కల్యాణ్

Dec 20,2023 | 15:53

ప్రజాశక్తి-విశాఖ : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర డిసెంబరు 18న ముగిసింది. ఈ నేపథ్యంలో, నేడు విజయనగరం జిల్లా నెల్లిమర్ల…

రాష్ట్రపతి హెలికాప్టర్‌ ల్యాండింగ్‌.. గాలిలో ఎగిరిపడ్డ పోలీసులు

Dec 20,2023 | 15:38

యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్‌ పోచంపల్లిలో రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము బుధవారం పర్యటించారు. ఈ క్రమంలో పోచంపల్లికి ఇండియన్‌ ఆర్మీకి చెందిన రెండు…

డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌గా రవీంద్ర నాయక్‌

Dec 20,2023 | 15:33

అమరావతి: డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌గా డాక్టర్‌ రవీంద్ర నాయక్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు డీహెచ్‌గా కొనసాగిన గడల శ్రీనివాసరావును…