రాష్ట్రం

  • Home
  • రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదు : కెటిఆర్‌

రాష్ట్రం

రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదు : కెటిఆర్‌

Apr 14,2024 | 12:42

తెలంగాణ : ప్రజా పోరాటంతోనే తెలంగాణను సాధించుకున్నామని.. సాధించుకున్న రాష్ట్రంలో అంబేద్కర్‌ ఆశయ సాధనకు పదేళ్లు తమ ప్రభుత్వం పనిచేసిందని బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌ అన్నారు.…

ఇప్పటివరకు 708 మంది వలంటీర్లు రాజీనామా

Apr 14,2024 | 12:14

ప్రజాశక్తి-విజయనగరం : జిల్లాలో వలంటీర్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 13వ తేదీ నాటికి జిల్లా వ్యాప్తంగా మొత్తం 708 మంది వలంటీర్లు రాజీనామా చేశారు. వీరిలో…

సిఎం జగన్‌ పై దాడిని ఖండిస్తూ … వైసిపి శ్రేణుల నిరసన

Apr 14,2024 | 11:29

ఏలూరు : సిఎం జగన్‌ పై దాడిని ఖండిస్తూ … చింతలపూడి మండలం పాతిమపురం క్రాస్‌ రోడ్డులో మండల అధ్యక్షులు జానకిరెడ్డి ఆధ్వర్యంలో వైసిపి శ్రేణులు ఆదివారం…

ఒంగోలు రైల్వే స్టేషన్‌లో రూ.7 లక్షల నగదు సీజ్‌

Apr 14,2024 | 11:00

గుంతకల్‌ రైల్వే (ప్రకాశం) : త్వరలో సాధారణ ఎన్నికలున్న వేళ … ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో … శనివారం రాత్రి ఒంగోలు రైల్వే…

సిఎం జగన్‌ పై దాడి – స్టాలిన్‌, బిఆర్‌ఎస్‌ నేతల స్పందన

Apr 14,2024 | 10:49

తెలంగాణ : సిఎం జగన్‌పై దాడి ఘటన నేపథ్యంలో … తమిళనాడు సిఎం ఎంకే స్టాలిన్‌ స్పందించారు. జగన్‌పై దాడిని ఖండించారు. రాజకీయ విభేదాలు ఎప్పుడూ హింసాత్మకంగా…

గూడాలలో అగ్నిప్రమాదం – నిరాశ్రయులైన మూడు కుటుంబాలు

Apr 14,2024 | 10:26

ప్రజాశక్తి-అమలాపురం (కోనసీమ) : అల్లవరం మండలం గూడాల గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో మూడు కుటుంబాలు పూర్తిగా నిరాశ్రయమయ్యాయి. ఈ ప్రమాదంలో మూడు తాటాకు ఇళ్లు…

ఆకట్టుకున్న లిపికారెడ్డి బృందం నృత్య, గీతాలాపన

Apr 14,2024 | 10:17

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : తెలుగువారి సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలువుటద్దమయిన కూచిపూడి నృత్యం ద్వారా దేశంలోని 108 శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో అష్టోత్తర శత నృత్య…

రాజధానిపై బిజెపి అసలు నాటకం బయటపడింది

Apr 14,2024 | 08:28

-ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాజధానిపై బిజెపి అసలు నాటకం బయటపడిందని సిపిఎం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ…

జూన్‌ 1 నుంచి ఇంటర్‌ తరగతులు

Apr 14,2024 | 08:26

– మే 15 నుంచి దరఖాస్తులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం తరగతులు జూన్‌ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. 2024ా25 విద్యాసంవత్సరం అడ్మిషన్ల షెడ్యూల్‌ను…