రాష్ట్రం

  • Home
  • ఎస్‌టియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సాయి శ్రీనివాస్‌, రఘునాథ్‌రెడ్డి

రాష్ట్రం

ఎస్‌టియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సాయి శ్రీనివాస్‌, రఘునాథ్‌రెడ్డి

Feb 19,2024 | 20:14

 మరో 30 మందితో కార్యవర్గం ఎన్నిక ప్రజాశక్తి – భీమవరం : ఎస్‌టియు రాష్ట్ర అధ్యక్షులుగా ఎల్‌.సాయిశ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శిగా ఎం.రఘునాథ్‌రెడ్డి ఎన్నికయ్యారు. 30 మంది సభ్యులతో…

ఎపిఐఐసి చైర్మన్‌గా ‘జంకె’ బాధ్యతల స్వీకరణ

Feb 19,2024 | 20:08

ప్రజాశక్తి-మార్కాపురం (ప్రకాశం జిల్లా): ఎపిఐఐసి చైర్మన్‌గా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు జంకె వెంకటరెడ్డి సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరిలో బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల…

ఫ్యాన్‌ను విసిరేసేందుకు జనం సిద్ధం : టిడిపి అధినేత చంద్రబాబు

Feb 19,2024 | 20:05

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్‌ను విసిరిపారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల…

గ్రూప్‌-1 నోటిఫికేషన్ విడుదల

Feb 19,2024 | 19:46

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌- 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌  విడుదలైంది. గతేడాది ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసిన గంటల వ్యవధిలోనే టీఎస్‌పీఎస్సీ కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.…

గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేసిన టీఎస్‌పీఎస్‌సీ

Feb 19,2024 | 17:53

హైదరాబాద్: గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. ఈ మేరకు సోమవారం వెబ్‌ నోట్‌ను విడుదల చేసింది. 2022 ఏప్రిల్‌లో 503 పోస్టులతో ఇచ్చిన  గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను…

పరీక్ష తేదీలను మార్చండి.. ఎస్‌బీఐకి ఏపీపీఎస్సీ కార్యదర్శి లేఖ

Feb 19,2024 | 16:57

ప్రజాశక్తి- అమరావతి: క్లర్క్‌ ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించే పరీక్ష తేదీల్లో మార్పు చేయాలని కోరుతూ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకి ఏపీపీఎస్సీ కార్యదర్శి లేఖ రాశారు.…

మేడారం వచ్చే వీఐపీలు బస్సుల్లో రావాలి : మంత్రి సీతక్క

Feb 19,2024 | 16:44

ములుగు : మేడారం వచ్చే వీఐపీలు తమ వాహనాలను ములుగులో ఉంచి బస్సుల్లో మేడారం జాతరకు రావాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. సోమవారం ఆమె మేడారం సమ్మక్క…

ఫిల్మ్‌ నగర్‌లో అగ్ని ప్రమాదం..

Feb 19,2024 | 16:15

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ ఫిల్మ్‌ నగర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫుట్‌పాత్‌ పై ఉన్న దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాట్‌ సర్క్యూట్‌ కారణంగా ఒక…

రామచంద్రపురం ఎవరికి…?

Feb 19,2024 | 16:10

మారుతున్న సమీకరణలతో అభ్యర్థుల్లో గుబులు పట్టు బిగిస్తున్న జనసేన ప్రజాశక్తి-రామచంద్రపురం : ఎన్నికల సమీపిస్తుండటంతో వేసవి వాతావరణంతో పాటు ఎన్నికల వాతావరణం నెమ్మదిగా వేడెక్కుతుంది. వైసీపీ టికెట్లు…