రాష్ట్రం

  • Home
  • సిఎఎపై వైఖరి ప్రకటించండి

రాష్ట్రం

సిఎఎపై వైఖరి ప్రకటించండి

Mar 13,2024 | 07:49

టిడిపి, వైసిపిలకు వామపక్షాల డిమాండ్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశంలో మతపరమైన విభజనను సృష్టించి రాజకీయ లబ్ది పొందేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ…

ముఖ్యమంత్రి జగన్‌ నుంచి ప్రాణహాని

Mar 12,2024 | 23:13

-రక్షణ కల్పించాలని సిబిఐ కోర్టులో దస్తగిరి పిటిషన్‌ ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో :మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి మంగళవారం హైదరాబాద్‌లోని…

మూతపడిన గ్రానైట్‌ పరిశ్రమల్లో విజిలెన్స్‌ దాడులు

Mar 12,2024 | 22:38

ప్రజాశక్తి – మార్టూరు రూరల్‌ (బాపట్ల జిల్లా)మూతవేసిన గ్రానైట్‌ పరిశ్రమల్లో మైనింగ్‌ విజిలెన్స్‌ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. కృష్ణా జిల్లా మైనింగ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆర్‌.ప్రతాప్‌రెడ్డి,…

vijayawada:అభివృద్ధిని చేతల్లో చూపాం

Mar 12,2024 | 22:10

-‘కృష్ణా’ రిటైనింగ్‌ వాల్‌ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రజాశక్తి- విజయవాడ :రాష్ట్రంలో అభివృద్ధిని చేతల్లో చూపామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గత 58 నెలల్లో ఎన్నో…

ఘనంగా వైసిపి ఆవిర్భావ ఉత్సవాలు

Mar 12,2024 | 22:05

-మళ్లీ ప్రమాణస్వీకార కౌంట్‌డౌన్‌ బోర్డు ఏర్పాటు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :వైసిపి 14వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో…

అడవులను కార్పొరేట్లకు అప్పగించే కుట్రలు

Mar 12,2024 | 21:55

-రంపచోడవరం నియోజకవర్గ అభివృద్ధి సిపిఎంతోనే సాధ్యం : వి శ్రీనివాసరావు ప్రజాశక్తి- రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా)ఆదివాసీల విలువైన భూములను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర…

భీమవరం నుంచి పోటీ !

Mar 12,2024 | 21:50

– జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ – జనసేనలో చేరిన భీమవరం మాజీ ఎమ్మెల్యే అంజిబాబు ప్రజాశక్తి – భీమవరంభీమవరం నుంచి పోటీపై జనసేన అధినేత పవన్‌…

మత్స్యకారులకు అండగా ఉంటాం-సిఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి

Mar 12,2024 | 21:45

ప్రజాశక్తి-అమరావతిబ్యూరో :రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. కాకినాడలో ఓఎన్జీసి పైపు లైను కారణంగా ఉపాధి కోల్పోయిన 23,459 మత్స్యకార…