రాష్ట్రం

  • Home
  • నకిలీ ఓట్ల చేరికపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు

రాష్ట్రం

నకిలీ ఓట్ల చేరికపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు

Jan 25,2024 | 14:42

అమరావతి: ప్రజల ఓట్లు తీసేయడం లేదా మార్చేసే దొంగలు రాష్ట్రంలోకి చొరబడ్డారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. నకిలీ ఓట్ల చేరికలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జాతీయ…

ఓటర్ల జాబితాలో తప్పులపై రాష్ట్రపతికే ఫిర్యాదు చేసుకోవాలా?: విష్ణుకుమార్‌ రాజు

Jan 25,2024 | 14:36

విశాఖ: కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఓటర్ల జాబితాలో తప్పులు అలానే ఉన్నాయని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌…

ప్రభుత్వ ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవాలి

Jan 25,2024 | 13:15

ప్రజాశక్తి-గుంటూరు : భూ సేకరణలో పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం…

పానీపూరీ తిని అన్నదమ్ములు మృతి..

Jan 25,2024 | 12:49

ప్రజాశక్తి-జంగారెడ్డిగూడెం (ఏలూరు) : ఏలూరు లోని జంగారెడ్డిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి పానీపూరీ తిన్న అన్నదమ్ములకు అస్వస్థత చోటు చేసుకుంది. ఆస్పత్రికి తరలిస్తుండగా ఆ…

27న భీమిలిలో సభలో సిఎం జగన్‌ ఎన్నికలపై దిశానిర్దేశం : మంత్రి బొత్స

Jan 25,2024 | 12:10

ప్రజాశక్తి-శ్రీకాకుళం : సిఎం జగన్‌ నాయకత్వంలో ఈనెల 27న భీమిలిలో జరగనున్న పార్టీ కేడర్‌ ప్రాంతీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రీజినల్‌…

వైసిపి నాయకుల మధ్య ఘర్షణ – పగిలిన తల

Jan 25,2024 | 11:10

ప్రజాశక్తి-చాగల్లు : భవనం ప్రారంభ విషయంలో వైయస్సార్ పార్టీ నాయకులు మధ్య వివాదం తలెత్తింది. పదిమంది రెండు వర్గాలుగా విడిపోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అందులో ఒకరు…

‘పాపాఘ్ని’లో మైనింగ్‌ జరగడం లేదు : ప్రభుత్వం

Jan 25,2024 | 10:32

ప్రజాశక్తి-అమరావతి : అన్నమయ్య జిల్లాలో పాపాఘ్ని నది ప్రాంత వెంబడి మైనింగ్‌ జరగడం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు సమగ్ర వివరాలతో కౌంటర్‌…

అమరావతి రైతులకు ఉద్యమాభివందనాలు : లోకేష్‌

Jan 25,2024 | 10:29

ప్రజాశక్తి-అమరావతి : అమరావతి పరిరక్షణకు రాజధాని రైతులు చేపట్టిన ఉద్యమం గురువారంతో 1,500 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా లోకేష్‌ ఎక్స్‌ (ట్విటర్‌)గా స్పందించారు. ”కుట్రలు,…

వ్యవసాయానికి రూ.15 వేల కోట్లు !

Jan 25,2024 | 09:49

 ఆర్థిక శాఖకు వ్యవసాయ శాఖ బడ్జెట్‌ ప్రతిపాదనలు ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : వ్యవసాయ రంగానికి అంచనాగా దాదాపు రూ.15 వేల కోట్లు కావాల్సివుంటుందని…