అధికారంలోకి రాగానే ఆ యాక్ట్ను రద్దు చేసే బాధ్యత నాది : చంద్రబాబు
అమరావతి : అధికారంలోకి రాగానే ఎపి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తానని టిడిపి అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. శుక్రవారం చంద్రబాబు ఎక్స్ వేదికగా పోస్ట్…
అమరావతి : అధికారంలోకి రాగానే ఎపి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తానని టిడిపి అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. శుక్రవారం చంద్రబాబు ఎక్స్ వేదికగా పోస్ట్…
మంగళగిరి (గుంటూరు) : మంగళగిరి మెయిన్ బజార్ వస్త్ర వ్యాపార వేత్త నివాసంలో ఐటి అధికారులు చేపట్టిన సోదాలు శుక్రవారం కొనసాగుతున్నాయి. నిన్న తెల్లవారుజాము నుండి ఈ…
మంగళగిరి (గుంటూరు) : మంగళగిరి మండలం చిన్నవడ్లపూడిలో నందమూరి సుహాసిని శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో నారా లోకేష్ కుటుంబ సభ్యులు, టిడిపి, జనసేన,…
మంగళగిరి రూరల్ (గుంటూరు) : కాజా పంట పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ల దొంగ పట్టుబడ్డాడు. శుక్రవారం పోలీసులు వివరాలను వెల్లడించారు. ట్రాన్స్ఫార్మర్ల దొంగలు ఇప్పటివరకు 25 కు పైగా…
ప్రజాశక్తి-అచ్యుతాపురం (అనకాపల్లి) : కరెంట్ షాక్ తగిలి ఇద్దరు మత్స్యకారులు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి అనకాపల్లి జిల్లా పూడిమడక సమీపంలో రొయ్యల చెరువు వద్ద…
జమ్మలమడుగు (కడప) : కడప జిల్లా జమ్మలమడుగు నియోజవర్గం జమ్మలమడుగు మండలంలోని పి బొమ్మపల్లి గ్రామంలో గురువారం రాత్రి గాలి వాన బీభత్సం సృష్టించింది. నిన్న రాత్రి…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి సోషల్ మీడియా ఇన్ఛార్జి సజ్జల భార్గవరెడ్డిపై సిఐడి కేసు నమోదు చేసింది. వలంటీర్ల ద్వారా ఇంటింటికీ అందే పెన్షన్లను చంద్రబాబు నిలుపుదల…
ప్రజాశక్తి-అమరావతి : మహారాష్ట్ర ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులకు ఓటు హక్కు వినియోగించుకునే ఏర్పాట్లు చేసేలా ఇసికి ఉత్తర్వులు ఇవ్వాలంటూ మంగళగిరికి చెందిన బి భిక్షమయ్య గురువారం…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి అధినేత చంద్రబాబు సోదరుడి కుమారుడు నారా రోహిత్ నటించిన ప్రతినిధిా2 సినిమా విడుదలను నిలిపేయాలని వైసిపి డిమాండ్ చేసింది. ఈ మేరకు…