సిపిఎం అభిమాని వీరంరాజు మృతి
– రేపు బైటమంజులూరులో అంత్యక్రియలు ప్రజాశక్తి-పంగులూరు (బాపట్ల జిల్లా) :సిపిఎం అభిమాని జన్నలగడ్డ వీరంరాజు (70) శుక్రవారం మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆయన చికిత్స…
– రేపు బైటమంజులూరులో అంత్యక్రియలు ప్రజాశక్తి-పంగులూరు (బాపట్ల జిల్లా) :సిపిఎం అభిమాని జన్నలగడ్డ వీరంరాజు (70) శుక్రవారం మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆయన చికిత్స…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:పోస్టల్ బ్యాలెట్ జారీ ప్రక్రియలో అధికారుల మధ్య నెలకొన్న సందిగ్ధత తొలగిస్తూ స్పష్టమైన సూచనలు చేయాలని ఎన్నికల కమిషన్కు ఎపి రెవెన్యూ సర్వీసెస్…
వెంకటరెడ్డికి ఆళ్ల రామకృష్ణారెడ్డి పరామర్శ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ప్రశాంతంగా వున్న మంగళగిరిలో హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న నారా లోకేష్పై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని వైసిపి ఎమ్మెల్యే…
హైదరాబాద్: తెలంగాణ గొంతుకే అజెండాగా, పార్టీకి పూర్వవైభవమే ధ్యేయంగా భారత రాష్ట్ర సమితి లోక్సభ ఎన్నికలకు సిద్ధమైంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు…
ఆలూరు: ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ను మార్చే ఎన్నికలని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన పాల్గొని…
అమరావతి: విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో వైసిపి ప్రచారరథం ఢీ కొని భరద్వాజ్ (10) అనే బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెలుగుదేశం అధినేత…
ప్రజాశక్తి-తాడేపల్లి ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం అభ్యర్థి జొన్న శివశంకరరావు విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారంనాడు తాడేపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల్లో సిపిఎం కార్యకర్తలు ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి…
ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ :ఇండియా కూటమి తరపున పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థిగా పోటీచేస్తున్న డి.గౌస్ దేశాయ్ శుక్రవారంనాడు తన ఎన్నికల ప్రచారాన్ని పెద్దఎత్తున నిర్వహించారు. కర్నూలు…
నెల్లూరు : ఇండియా కూటమి తరపున నెల్లూరు నగర అసెంబ్లీ స్థానానికి సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న మూలం రమేష్ తన ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారంనాడు విస్తృతంగా…