అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి : ఎఐఎడబ్ల్యుయు అఖిల భారత వ్యవసాయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ లో న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల పట్ల జగన్ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం నిరంకుశ చర్య…