కాకినాడలో టీడీపీ శ్రేణుల బాహాబాహీ
ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ జిల్లాలోని తునిలో న్యూఇయర్ వేడుకల్లో తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. తునిలోని సాయి వేదిక ఫంక్షన్ హల్లో యనమల సోదరులు న్యూ ఇయర్…
ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ జిల్లాలోని తునిలో న్యూఇయర్ వేడుకల్లో తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. తునిలోని సాయి వేదిక ఫంక్షన్ హల్లో యనమల సోదరులు న్యూ ఇయర్…
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న విదేశీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి రూ.3 కోట్లు విలువైన…
ప్రజాశక్తి-అమరావతి : నేటి ఏపీలో నుంచి రూ.3 వేలు పెన్షన్ నుంచి అమల్లోకి రానుంది. దశల వారీగా సామాజిక పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ వచ్చిన వైసీపీ ప్రభుత్వం…
ప్రజాశక్తి- చంద్రగిరి : తిరుపతి జిల్లాలో జల్లికట్టు ప్రారంభం అయింది. కొత్త ఏడాది తొలిరోజే చంద్రగిరి మండలం శానంబట్ల వాసులుహుషారుగా జల్లికట్టు నిర్వహించారు. పశువుల కొమ్ములకు కట్టిన పలకలను…
ప్రజాశక్తి-తిరుమల : నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో…
హైదరాబాద్ : కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ హైదరాబాద్ లో యువతీ యువకులు ఫుల్గా ఎంజారు చేశారు. వేడుకలలో మద్యం సేవించి వాహనాలతో రోడ్లపైకి వచ్చిన మందుబాబులను…
ప్రజాశక్తి-ఆగిరిపల్లి : ద్విచక్రవాహనం అదుపుతప్పి బావిలో పడిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కనసానపల్లి గ్రామ సమీపంలో ఆదివారం…
ప్రజాశక్తి-కాకినాడ : విద్యా శాఖలో పనిచేసే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులు సమ్మె ప్రారంభించి 13వ రోజుకు చేరుకున్న సందర్భంగా కాకినాడ ధర్నా చౌక్ వద్ద…
ప్రజాశక్తి-విజయవాడ: పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్ ప్రయోగం విజయవంతంపై ఇస్రోకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. కొత్త…