రాష్ట్రం

  • Home
  • కాకినాడలో టీడీపీ శ్రేణుల బాహాబాహీ

రాష్ట్రం

కాకినాడలో టీడీపీ శ్రేణుల బాహాబాహీ

Jan 1,2024 | 16:08

ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ జిల్లాలోని తునిలో న్యూఇయర్‌ వేడుకల్లో తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. తునిలోని సాయి వేదిక ఫంక్షన్‌ హల్‌లో యనమల సోదరులు న్యూ ఇయర్‌…

శంషాబాద్‌లో రూ.3 కోట్ల విలువైన బంగారం పట్టివేత

Jan 1,2024 | 15:57

హైదరాబాద్‌ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న విదేశీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి రూ.3 కోట్లు విలువైన…

నేటి ఏపీలో నుంచి రూ.3 వేలు పెన్షన్‌

Jan 1,2024 | 15:43

ప్రజాశక్తి-అమరావతి : నేటి ఏపీలో నుంచి రూ.3 వేలు పెన్షన్‌ నుంచి అమల్లోకి రానుంది. దశల వారీగా సామాజిక పెన్షన్‌ మొత్తాన్ని పెంచుతూ వచ్చిన వైసీపీ ప్రభుత్వం…

చంద్రగిరిలో జల్లికట్టు పోటీలు.. 14 మందికి గాయాలు

Jan 1,2024 | 15:48

ప్రజాశక్తి- చంద్రగిరి : తిరుపతి జిల్లాలో జల్లికట్టు ప్రారంభం అయింది. కొత్త ఏడాది తొలిరోజే చంద్రగిరి మండలం శానంబట్ల వాసులుహుషారుగా జల్లికట్టు నిర్వహించారు.  పశువుల కొమ్ములకు కట్టిన పలకలను…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

Jan 1,2024 | 15:12

ప్రజాశక్తి-తిరుమల : నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో…

హైదరాబాద్‌లో ఒక్కరోజే 2,700 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు

Jan 1,2024 | 14:56

హైదరాబాద్‌ : కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ హైదరాబాద్‌ లో యువతీ యువకులు ఫుల్‌గా ఎంజారు చేశారు. వేడుకలలో మద్యం సేవించి వాహనాలతో రోడ్లపైకి వచ్చిన మందుబాబులను…

బావిలో పడిన బైక్‌.. ఇద్దరు యువకుల మృతి

Jan 1,2024 | 14:43

ప్రజాశక్తి-ఆగిరిపల్లి : ద్విచక్రవాహనం అదుపుతప్పి బావిలో పడిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కనసానపల్లి గ్రామ సమీపంలో ఆదివారం…

సమగ్రశిక్షా ఉద్యోగుల రాస్తారోకో

Jan 1,2024 | 15:56

ప్రజాశక్తి-కాకినాడ : విద్యా శాఖలో పనిచేసే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులు సమ్మె ప్రారంభించి 13వ రోజుకు చేరుకున్న సందర్భంగా కాకినాడ ధర్నా చౌక్ వద్ద…

ఇస్రోకు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అభినందన

Jan 1,2024 | 14:31

ప్రజాశక్తి-విజయవాడ: పీఎస్‌ఎల్‌వీ-సీ58 రాకెట్‌ ప్రయోగం విజయవంతంపై ఇస్రోకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. కొత్త…