”ఓట్ ఫర్ ఒపిఎస్”పై కొనసాగుతున్న నిర్బంధం
ప్రజాశక్తి-యంత్రాంగం : విజయవాడలో ఆదివారం(ఫిబ్రవరి 18) జరగబోయే ”ఓట్ ఫర్ ఒపిఎస్” ధర్నాను అడ్డుకోవడానికి ప్రభుత్వం నిర్బంధాన్ని కొనసాగిస్తుంది. ధర్నాకు వెళ్లవద్దంటూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉపాధ్యాయులకు,…