రాష్ట్రం

  • Home
  • ”ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌”పై కొనసాగుతున్న నిర్బంధం

రాష్ట్రం

”ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌”పై కొనసాగుతున్న నిర్బంధం

Feb 17,2024 | 14:53

ప్రజాశక్తి-యంత్రాంగం : విజయవాడలో ఆదివారం(ఫిబ్రవరి 18) జరగబోయే ”ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌” ధర్నాను అడ్డుకోవడానికి ప్రభుత్వం నిర్బంధాన్ని కొనసాగిస్తుంది. ధర్నాకు వెళ్లవద్దంటూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉపాధ్యాయులకు,…

అసెంబ్లీలో కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రేవంత్‌ రెడ్డి

Feb 17,2024 | 13:22

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నీటిపారుదల రంగంపై శ్వేత పత్రాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దీనిపై సభలో చర్చ జరుగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి…

విశాఖలో అదుపుతప్పిన కారు – మహిళ మృతి

Feb 17,2024 | 13:08

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ  : విశాఖపట్నం నగరంలోని ఎంవిపి పోలీస్ స్టేషన్ పరిధిలో కేఆర్ఎం కాలనీ అతి సమీపంలో ఉన్న రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం…

4 నెలల్లో.. మరో నాలుగు రాకెట్‌ ప్రయోగాలు : ఇస్రో చైర్మన్‌

Feb 17,2024 | 12:16

ప్రజాశక్తి-తిరుపతి : రాబోయే నాలుగు నెలల్లో నాలుగు రాకెట్‌ ప్రయోగాలు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ సోమనాథ్‌ తెలిపారు. ఈరోజు శ్రీహరికోట నుంచి ప్రయోగించే…

సచివాలయ వాలంటీర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దీకరించాలి-సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

Feb 17,2024 | 20:55

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దీకరించాలని, రాజకీయ ప్రయోజనాలకు వారిని పావులుగా ఉపయోగించరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం…

ఆత్మకూరులో నారా బ్రాహ్మణి పర్యటన

Feb 17,2024 | 11:47

ప్రజాశక్తి-మంగళగిరి రూరల్‌ (గుంటూరు) : ఆత్మకూరులో నారా బ్రాహ్మణి పర్యటించారు. ఆత్మకూరులోని చేనేత డైయింగ్‌ షేడ్‌ని పరిశీలించి.. కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నో…

ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల

Feb 17,2024 | 11:26

ఇరిగేషన్‌ శాఖలో అవినీతిపై ఉత్తమ్‌ కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ప్రాజెక్టులపై తెలంగాణ…

మెగా డీఎస్సీ కోసం మంత్రి బుగ్గన ఇంటి ముట్టడి..

Feb 17,2024 | 11:11

ప్రజాశక్తి-నంద్యాల : మెగా డీఎస్సీ కోసం నంద్యాల జిల్లా డోన్‌లో ఎన్‌ఎస్‌యూఐ నాయకులు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఇంటిని ముట్టడించారు. 25 వేల టీచర్‌ పోస్టులు…

నేడు అంతరిక్షంలోకి ఇన్‌శాట్‌ 3-డిఎస్‌ ఉపగ్రహం

Feb 17,2024 | 11:07

జిఎస్‌ఎల్‌వి ఎఫ్‌-14 కౌంట్‌డౌన్‌ ప్రారంభం  ప్రజాశక్తి – సూళ్లూరుపేట (తిరుపతి) :జిఎస్‌ఎల్‌వి ఎఫ్‌-14 కౌంట్‌డౌన్‌ శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంటలకు ప్రారంభమైంది. 27.30 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం…