రాష్ట్రం

  • Home
  • రెండో రోజు ఉత్సాహంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలు

రాష్ట్రం

రెండో రోజు ఉత్సాహంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలు

Dec 28,2023 | 11:17

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : భారత భారత విద్యార్థి ఫెడరేషన్‌ ఎస్‌ఎఫ్‌ఐ 24వ రాష్ట్ర మహాసభలు రెండో రోజు గురువారం ఉత్సాహంగా సాగుతున్నాయి. తొలిరోజు జరిగిన గ్రూపు చర్చల్లో…

తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రమాదం..

Dec 28,2023 | 15:24

ప్రజాశక్తి-తిరుమల : తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో ప్రమాదం జరిగింది. తిరుమల నుంచి తిరుపతి వెళుతుండగా  27వ మలుపు వద్ద రైలింగ్‌ను కర్ణాటక యాత్రికుల వాహనం డీకొట్టింది.…

రైతులకు శరాఘాతంగా ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ 

Dec 28,2023 | 10:43

భూ హక్కులు కాపాడేందుకు చట్టంలో సవరణలు తేవాలి రౌండ్‌ టేబుల్‌ సమావేశం డిమాండ్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఎపి…

రూ.3 లక్షల కోట్లకు పైనే.. 

Dec 28,2023 | 10:31

  బడ్జెట్‌పై భారీగా వచ్చిన ప్రతిపాదనలు అవాక్కవుతున్న ఆర్థికశాఖ అధికారులు ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ కోసం వస్తున్న ప్రతిపాదనలు…

పర్మినెంట్ చేయాల్సిందే…

Dec 28,2023 | 10:39

8వ రోజు కొనసాగిన ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సమ్మె వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగుతున్నసమగ్ర ఉద్యోగుల సమ్మె ప్రజాశక్తి-యంత్రాంగం : తమను రెగ్యులర్‌ చేయాలని హెచ్‌ఆర్‌, డిఎ ఇవ్వాలని,…

సర్పంచుల ప్రత్యక్ష కార్యాచరణ

Dec 28,2023 | 11:11

జనవరి ఒకటి నుంచి సభలు, సమావేశాలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పంచాయతీరాజ్‌ చట్టానికి సచివాలయ వ్యవస్థ తూట్లు పొడిచిందన్న ప్రచారం నేపథ్యంలో వాటి విలీనం జరుగుతుందా లేదా…

ఆందోళనలు .. పోరాటాలు 

Dec 28,2023 | 10:52

  జిల్లాలవారీ చర్చల్లో అనుభవాలు ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : ఎస్‌ఎఫ్‌ఐ 24వ రాష్ట్ర మహాసభ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి అశోక్‌ పెట్టిన నివేదికపై వివిధ జిల్లా…

తెలంగాణా సాయుధ రైతాంగ ఉద్యమ చీఫ్‌ కొరియర్‌ చెన్నారెడ్డికి సిపిఎం నేతల పరామర్శ

Dec 28,2023 | 11:56

  ప్రజాశక్తి – రెడ్డిగూడెం (ఎన్‌టిఆర్‌ జిల్లా) : తెలంగాణ రైతాంగ పోరాటంలో చీఫ్‌ కొరియర్‌గా పనిచేసిన ఎన్‌టిఆర్‌ జిల్లా రెడ్డిగూడెం మండలం ముచ్చనపల్లి గ్రామానికి చెందిన…

ఒకే రోజు ఏడు నాటికలు

Dec 28,2023 | 10:48

  నంది నాటకోత్సవాల్లో అద్భుత నటనతో ఆకట్టుకుంటున్న నటీనటుల ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరులోని శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రదర్శిస్తున్న నంది నాటకోత్సవాలు బుధవారం ఐదో…