34 మందితో టిడిపి రెండో జాబితా
సీనియర్లకు దక్కని చోటు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. 34 నియోజకవర్గాల అభ్యర్థులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం…
సీనియర్లకు దక్కని చోటు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. 34 నియోజకవర్గాల అభ్యర్థులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం…
నూతన కార్యవర్గం ఎన్నిక ప్రజాశక్తి-గుంటూరు : ఏ ప్రభుత్వము అధికారంలో ఉన్నా హక్కుల సాధన కోసం ఉద్యమాలే శరణ్యమని పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. గుంటూరు…
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ మే 8న పరీక్ష : చైర్మన్ శ్రీనివాసరావు ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురం జెఎన్టియు, ఎపి ఉన్నత విద్యామండలి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న…
కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో మహాపంచాయత్ మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలుకు పోరాటం ప్రజాశక్తి – యంత్రాంగం : రైతు, కార్మిక…
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : ఐక్య పోరాటాలతో స్టీల్ప్లాంట్ను రక్షించుకుంటామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు…
కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కర్నూలు ఎంపి సంజీవ్కుమార్ టిడిపిలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపి కండువా కప్పుకున్నారు.…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయుల పోరాటాల ద్వారా సాధించుకున్న కౌన్సెలింగ్ విధానాన్ని అపహాస్యం చేస్తూ ప్రభుత్వమే సిఫార్సు బదిలీలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు యుటిఎఫ్ వెల్లడించింది. ఈ…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గీతాంజలి ఆత్మహత్య కేసులో ఎన్టిఆర్, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పి తుషార్దూడి తెలిపారు.…
తిరుపతిలో నాన్’లోకల్’ వార్..! ప్రజాశక్తి – తిరుపతి టౌన్ : తిరుపతి అసెంబ్లీ టికెట్ను జనసేనతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి కేటాయించారు. మొదటి నుంచి పార్టీ…