రాష్ట్రం

  • Home
  • స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

రాష్ట్రం

స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

Feb 17,2024 | 20:53

– కోకో ఒవెన్‌ విభాగంలో విలువైన సామగ్రి దగ్ధం ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం):విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని కోకో ఒవేన్‌ విభాగంలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించి ఆస్తి…

నూతన ఆలోచనతో ఉన్నత శిఖరాలకు

Feb 17,2024 | 20:23

– గుంటూరు బాలోత్సవం ప్రారంభ సభలో వక్తలు ప్రజాశక్తి-గుంటూరు:నూతన ఆలోచనలు చేసే వారే నేటి ఆధునిక సమాజంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని పలువురు వక్తలు అన్నారు. రెండు…

22న విశాఖలో ఐద్వా బహిరంగ సభ – పోస్టర్‌ ఆవిష్కరణ

Feb 17,2024 | 20:47

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు విశాఖపట్నంలో ఐద్వా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగుతున్న నేపథ్యంలో 22న మధ్యాహ్నం…

 రేపు,ఎల్లుండి విఆర్‌ఎల రిలే దీక్షలు

Feb 17,2024 | 20:20

– విఆర్‌ఎల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు ప్రజాశక్తి-గుంటూరు:గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యల పరిష్కారం కోసం ఆదివారం, సోమవారం విజయవాడలో జరిగే రిలే దీక్షలను జయప్రదం…

సీఎం జగన్‌ రాప్తాడు పర్యటనను నిరసిస్తూ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆందోళన

Feb 17,2024 | 16:35

అనంతపురం : సీఎం జగన్‌ రాప్తాడు పర్యటనను నిరసిస్తూ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆందోళనకు దిగింది. అంబేద్కర్‌ విగ్రహం ఎదుట సీఎం జగన్‌ గో బ్యాక్‌ ప్లకార్డులు పట్టుకుని తెలుగు…

ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి: బండి శ్రీనివాస్‌రావు

Feb 17,2024 | 16:26

అమరావతి : ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను రాష్ట ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఆందోళన…

తిరుమలలో తగ్గిన యాత్రికుల రద్దీ..

Feb 17,2024 | 16:19

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ తగ్గింది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు తిరుమలకు చేరుకున్నారు. టోకెన్లు ఉన్న యాత్రికులకు…

మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..!

Feb 17,2024 | 15:01

తెలంగాణ: తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి తెలిపారు. జాతర సందర్భంగా ఫిబ్రవరి 21 నుంచి…

మాయ మాటలతో గద్దెనెక్కి.. రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి నెట్టిన జగన్‌ : లోకేష్‌

Feb 17,2024 | 16:15

ప్రజాశక్తి – లక్కవరపుకోట (విజయనగరం) : ప్రజలకు మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన జగన్మోహన్‌ రెడ్డికి అధికారం రాగానే అహంకారం పెరిగిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి…