రాష్ట్రం

  • Home
  • భావితరాలకు సుందరయ్య మార్గదర్శి

రాష్ట్రం

భావితరాలకు సుందరయ్య మార్గదర్శి

May 20,2024 | 08:04

మతోన్మాదంతో నియంతృత్వ ముప్పు : శ్రీనివాసరావు  ‘మతోన్మాదం- రాజ్యాంగం- సవాళ్లు’పై స్మారకోపన్యాసం ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : కమ్యూనిస్టు యోధులు పుచ్చలపల్లి సుందరయ్య భావితరాలకు మార్గదర్శి…

ముగ్గురు మహిళలు అనుమానాస్పద మృతి

May 20,2024 | 08:09

లభ్యం కాని మృతుల వివరాలు ప్రజాశక్తి- కర్నూలు క్రైమ్‌ : కర్నూలు తాలూకా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గుర్తు తెలియని ముగ్గురు మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి…

సిట్‌ దర్యాప్తు ముమ్మరం

May 20,2024 | 07:59

పల్నాడు, అనంతపురం జిల్లాల్లో కొనసాగింపు తిరుపతి జిల్లాలో ప్రారంభం నేడు ఇసికి నివేదిక ప్రజాశక్తి- యంత్రాంగం : సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాతా రాష్ట్రంలో జరిగి…

నికోబార్‌ దీవులను తాకిన నైరుతి రుతు పవనాలు

May 20,2024 | 07:58

22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో, న్యూఢిల్లీ : దక్షిణ అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవులు, మాల్దీవులు, కొమోరిన్‌ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతు…

భారీగా తగ్గిన మామిడి దిగుబడి

May 20,2024 | 03:34

ప్రకృతి వైపరీత్యాలతో పాటు తెగుళ్ల ప్రభావం ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : మధురమైన భంగినపల్లి, నోరూరించే సువర్ణరేఖ, చెరుకు రసాలు, పనుకులు వంటి ఎన్నో రకాల…

భూదాన్‌ భూములపై యాజమాన్య హక్కులు కల్పించొద్దు

May 20,2024 | 17:10

 నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై కొరడా ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : భూదాన్‌ భూములకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులెవరికీ భూ యాజమాన్య హక్కులు కల్పించొద్దని ప్రభుత్వం ఘంటాపథంగా…

బిజెపికి మద్దతు మానండి

May 19,2024 | 23:39

 టిడిపి, వైసిపిలకు శ్రీనివాసరావు హితవు ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ఎన్నికల వరకూ బిజెపితో రాష్ట్రంలోని టిడిపి, వైసిపి కుమ్మక్కై మతోన్మాద ప్రమాదాన్ని రాష్ట్రానికి తెచ్చాయని…

ధూషించిన వారిపై కేసు నమోదు చేయాలి

May 19,2024 | 23:37

 వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వ్యవసాయ కార్మికులను కులం పేరుతో ధూషించి దౌర్జన్యానికి పాల్పడిన పెత్తందార్లపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు…

ఇసుక అక్రమ తవ్వకాలపై తూర్పుగోదావరిలో క్షేత్రస్థాయి పరిశీలన

May 19,2024 | 23:33

 టిప్పర్లు, ప్రొక్లెయినర్లు సీజ్‌ ప్రజాశక్తి – తూర్పుగోదావరి : హైకోర్టు ఆదేశాల మేరకు ఇసుక అక్రమ తవ్వకాలపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌, అధికారుల బృందం క్షేత్రస్థాయిలో విస్తృత…