రాష్ట్రం

  • Home
  • ఎన్నికల చరిత్రలో ప్రత్యేకమైన రోజు – టిడిపి అధినేత చంద్రబాబు

రాష్ట్రం

ఎన్నికల చరిత్రలో ప్రత్యేకమైన రోజు – టిడిపి అధినేత చంద్రబాబు

May 13,2024 | 23:46

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్ర ఎన్నికల చరిత్రలో సోమవారం ప్రత్యేకమైన రోజు అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ఓటు వేయడానికి ప్రజలు చూపించిన ఉత్సాహం, వారిలో…

అభ్యర్థులకు క్రాస్‌ ఓటింగ్‌ గుబులు

May 13,2024 | 23:44

ప్రజాశక్తి-అమరావతిబ్యూరో :రాష్ట్రంలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ‘క్రాస్‌ ఓటింగ్‌’ అభ్యర్థులను కలవరపెడుతోంది. రాష్ట్రంలో అటు పార్లమెంట్‌కు, ఇటు అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరగటంతో ఓటర్లకు రెండు…

మోడీ నామినేషన్‌లో పాల్గొననున్న చంద్రబాబు, పవన్‌

May 13,2024 | 23:36

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నామినేషన్‌ కార్యక్రమంలో టిడిపి, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్‌కల్యాణ్‌ పాల్గోనున్నారు. వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బిజెపి…

రాష్ట్రంలో చెదురుమదురు ఘర్షణలు – పలువురికి గాయాలు

May 13,2024 | 23:32

ప్రజాశక్తి- యంత్రాంగం :రాష్ట్ర వ్యాపంగా సోమవారం జరిగిన ఎన్నికల ప్రక్రియలో పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. టిడిపి, వైసిపి నాయకులు,కార్యర్తలు బాహాబాహికి దిగడంతో పలువురికి గాయాలయ్యాయి. కర్నూలు…

ప్రజల మద్దతుతో ‘ఉక్కు’ను కాపాడుకుంటాం

May 13,2024 | 22:45

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం):ప్రజల మద్దతుతో విశాఖ ఉక్కును ప్రయివేటీకరణ బారి నుంచి కాపాడుకుంటామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి ఆదినారాయణ స్పష్టం…

ఎబి వెంకటేశ్వరరావు, ఠాకూర్‌పై చర్యలు తీసుకోండి

May 13,2024 | 22:45

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి ఎబి వెంకటేశ్వరరావు, మాజీ డిజిపి ఆర్‌పి ఠాకూర్‌లపై చర్యలు తీసుకోవాలని వైసిపి డిమాండ్‌ చేసింది.ఈ మేరకు వైసిపి ఎమ్మెల్యే మల్లాది…

ఓటేసిన సిఎం దంపతులు

May 13,2024 | 22:30

ప్రజాశక్తి- పులివెందుల టౌన్‌ :సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తమ ఓటు హక్కును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్‌.భారతి వినియోగించుకున్నారు. పులివెందుల పట్టణంలోని బాకరాపురం 138/129…

ఇవిఎంలు ధ్వంసం చేసిన వారిని బహిష్కరించాలి : వైఎస్‌.షర్మిల

May 13,2024 | 22:20

ప్రజాశక్తి – వేంపల్లె (వైఎస్‌ఆర్‌ జిల్లా) :పోలింగ్‌ బూత్‌లో ఇవిఎంలను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పిసిసి అధ్యక్షులు, కడప కాంగ్రెసు ఎంపి అభ్యర్థి షర్మిల…

ఓటమి భయంతోనే వైసిపి దాడులు – టిడిపి అధినేత చంద్రబాబు

May 13,2024 | 22:16

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఓటమి భయంతోనే వైసిపి దాడులకు తెగబడిందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జగన్‌ అరాచక పాలనకు గుడ్‌బై చెప్పేందుకు తెల్లవారుజాము నుంచే ఓట్లు వేసేందుకు…