రాష్ట్రం

  • Home
  • నకిలీ ఐడిఫ్రూఫ్‌లతో భారత్‌లో అక్రమ నివాసం – నలుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్‌..!

రాష్ట్రం

నకిలీ ఐడిఫ్రూఫ్‌లతో భారత్‌లో అక్రమ నివాసం – నలుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్‌..!

Feb 5,2024 | 13:20

ఖమ్మం : నకిలీ ఐడి ప్రూఫ్‌లతో పాస్‌పోర్టులు పొందిన నలుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మంలో నలుగురు బంగ్లాదేశ్‌ వాసులు అక్రమంగా నివాసముంటున్నట్లు వెలుగులోకి వచ్చింది.…

ఎమ్మెల్సీ కవిత ఈడీ సమన్ల కేసు – విచారణ వాయిదా వేసిన సుప్రీం

Feb 5,2024 | 12:59

తెలంగాణ : ఈడీ సమన్లపై బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌ విచారణను సుప్రీంకోర్టు సోమవారం వాయిదా వేసింది. ఈ నెల 16వ తేదీన…

చంద్రబాబు ‘రా.. కదలిరా’ సభాస్థలివద్ద బాంబు స్క్వాడ్‌ తనిఖీలు

Feb 5,2024 | 12:45

చింతలపూడి (ఏలూరు) : నేడు అనకాపల్లి జిల్లాలోని మాడుగుల సభను ముగించుకుని చంద్రబాబు చింతలపూడికి రానున్నారు. ఈరోజు ఏలూరు జిల్లాలోని చింతలపూడిలో చంద్రబాబు ‘రా.. కదలిరా’ కార్యక్రమం…

ఎపి అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా

Feb 5,2024 | 12:36

ప్రజాశక్తి- అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు గవర్నరు ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.…

అసెంబ్లీ నుంచి టిడిపి సభ్యులు వాకౌట్‌

Feb 5,2024 | 12:09

అమరావతి : నేడు ప్రారంభమైన ఎపి అసెంబ్లీ సమావేశంలో గవర్నర్‌ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ టిడిపి సభ్యులు వాకౌట్‌ చేశారు. గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా పలు అంశాలపై వారు…

పంజాగుట్ట సిఐ దుర్గారావు అరెస్ట్‌..!

Feb 5,2024 | 11:59

పంజాగుట్ట (హైదరాబాద్‌) : హైదరాబాద్‌ పంజాగుట్ట సిఐ దుర్గారావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. తెలంగాణ ప్రజాభవన్‌ వద్ద బారికేడ్‌ కొట్టిన కేసులో బిఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌…

తహశీల్దారు హత్యతో రెవెన్యూ ఉద్యోగుల్లో భయాందోళనలు

Feb 5,2024 | 11:43

ఎపి రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : తహశీల్దారు రమణయ్య హత్యతో రెవెన్యూ ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలు కనిపిస్తున్నాయని, విధి నిర్వహణలో ఉన్న…

రసవత్తరంగా సింగనమల వైసీపీ రాజకీయాలు

Feb 5,2024 | 11:42

ప్రజాశక్తి-నార్పల : అనంతపురం జిల్లాలోని ఎస్సీ రిజర్వుడు స్థానమైన సింగనమల నియోజకవర్గం రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి సింగనమల నియోజకవర్గం అభ్యర్థిత్వం కోసం హేమాహేమీలు పోటీ పడగా…

వాగ్దానాలు కాదు..నిధులు, ఉత్తర్వులు ఇవ్వండి

Feb 5,2024 | 11:34

మోడీకి ఎఐఆర్‌టిడబ్ల్యూఎఫ్‌ విజ్ఞప్తి న్యూఢిల్లీ : ఈ నెల 2న ‘భారత్‌ మొబలిటీ సమ్మిట్‌’ను ప్రారంభిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను అఖిల భారత రోడ్‌…