రాష్ట్రం

  • Home
  • ఓటు హక్కు కోసం మంత్రి విడదల రజిని తప్పుడు చిరునామా

రాష్ట్రం

ఓటు హక్కు కోసం మంత్రి విడదల రజిని తప్పుడు చిరునామా

Jan 4,2024 | 15:17

గుంటూరు: ఓటు హక్కు కోసం మంత్రి విడదల రజిని తప్పుడు చిరునామా ఇచ్చారు. గుంటూరులో ఖాళీ స్థలం చిరునామాతో మంత్రి దరఖాస్తు చేసుకున్నారు. పేర్కొన్న చిరునామాలో అపార్ట్‌మెంట్‌…

శబరిమల యాత్రికులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త..

Jan 4,2024 | 15:05

హైదరాబాద్‌: తెలంగాణ నుంచి శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లే స్వాములకు టీఎస్‌ ఆర్టీసీ శుభవార్తను తెలిపింది.తెలంగాణ నుంచి శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లే స్వాములకు…

లోటస్‌ పాండ్‌కు సీఎం జగన్‌.. తల్లి విజయమ్మతో భేటీ

Jan 4,2024 | 14:37

హైదరాబాద్‌ : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి లోటస్‌ పాండ్‌కు చేరుకున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత జగన్‌ లోటస్‌ పాండ్‌కు వచ్చారు. ప్రస్తుతం లోటస్‌ పాండ్‌లో…

పార్లమెంట్‌ లో ఒక సీటు ఇవ్వండి.. కాంగ్రెస్‌ని కోరిన సీపీఐ

Jan 4,2024 | 14:29

హైదరాబాద్‌: పార్లమెంట్‌లో ఒక సీటు ఇవ్వాలని కాంగ్రెస్‌ ని అడుగుతున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు అన్నారు. కార్మిక సంఘాల్లో బలంగా ఉన్నామన్నారు. కానీ బలానికి…

హబ్సిగూడలో విషాదం.. స్కూలు బస్సు కింద పడి రెండేళ్ల పాప మృతి

Jan 4,2024 | 12:58

హైదరాబాద్‌ : స్కూలు బస్సు కింద పడి రెండేళ్ల పాప అక్కడికక్కడే చనిపోయింది.. ఈ ఘటన హైదరాబాద్‌లోని హబ్సిగూడలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన…

తెలంగాణ భవన్‌కు రెవెన్యూ శాఖ నోటీసులు

Jan 4,2024 | 12:40

హైదరాబాద్‌ : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీ ఆఫీసు తెలంగాణ భవన్‌కు రెవెన్యూ శాఖ నోటీసులు పంపింది. తెలంగాణ భవన్‌లో టీవీ చానల్‌ నిర్వహించడాన్ని ఈ…

కేసీఆర్‌కు జగన్‌ పరామర్శ

Jan 5,2024 | 09:36

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి గురువారం తెలంగాణ మాజీ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావుతో భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో ఏపీ…

ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళన

Jan 4,2024 | 11:44

ప్రజాశక్తి-కుంచనపల్లి : కనీస  వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్లతో ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళన చేపట్టారు. ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల రాష్ట్ర యూనియన్…

నేడు హైదరాబాద్ కి ఏపీ సీఎం

Jan 4,2024 | 12:14

ప్రజాశక్తి-తాడేపల్లి : నేడు ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ కి వెళ్లనున్నారు. అనారోగ్యంతో ఉన్న కెసిఆర్ ను పరామర్శించనున్నారు.  ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు…