రాష్ట్రం

  • Home
  • కన్నకూతురిని గొంతు కోసి చంపిన తండ్రి

రాష్ట్రం

కన్నకూతురిని గొంతు కోసి చంపిన తండ్రి

Mar 13,2024 | 19:02

ప్రజాశక్తి-మంత్రాలయం(కర్నూలు) : కన్న కూతురినే తండ్రి గొంతు కోసి చంపిన ఘటన బుధవారం కోసిగి మండలంలోని జంపాపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనపై బంధువులు తెలిపిన…

కేంద్ర హౌంశాఖ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలి: తమ్మినేని వీరభద్రం

Mar 13,2024 | 18:28

హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని కేంద్ర హౌంశాఖ నోటిఫికేషన్‌ జారీ చేయటాన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇది చరిత్రను…

16న వైసిపి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల

Mar 13,2024 | 23:46

ఇడుపులపాయలో ప్రకటించనున్న సిఎం జగన్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి రోజుకో పేరుతో నెలకొన్న గందరగోళానికి వైసిపి అధిష్టానం తెరదించనుంది. ఇప్పటికే…

తండ్రి మరణం..కన్నీళ్లతో పరీక్ష రాసిన విద్యార్థిని

Mar 13,2024 | 20:34

ప్రజాశక్తి- హిందూపురం : అల్లారు ముద్దుగా చూసుకున్న తండ్రి అకస్మాత్తుగా మరణించాడు. ప్రతిరోజూ పరీక్ష కేంద్రానికి ద్విచక్రవాహనంలో తీసుకెళ్లే తండ్రి విఘతజీవిగా ఇంట్లో ఉన్నాడు. కుటుంబసభ్యులు కన్నీటి…

జూన్‌ నెల శ్రీవారి సేవల టికెట్ల కోటా విడుదల

Mar 13,2024 | 23:52

ప్రజాశక్తి – తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనానికి జూన్‌ నెలకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఆర్జితసేవా టికెట్లు, శ్రీవారి సేవ టికెట్లను టిటిడి విడుదల చేసింది. ఈ…

సిఎఎపై నోరుమెదపరేం?

Mar 14,2024 | 07:41

 టిడిపి, జనసేన, వైసిపిలకు వి శ్రీనివాసరావు సూటి ప్రశ్న ప్రజాశక్తి-గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ‘బిజెపి 2019లో చేసిన సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ (సిఎఎ)పై దేశమంతా ఆనాడే…

ప్రత్తిపాటి శరత్‌ పోలీసు కస్టడీకి హైకోర్టు నిరాకరణ

Mar 13,2024 | 15:02

అమరావతి: టిడిపి సీనియర్‌ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. పోలీసులు వేసిన పిటిషన్‌ను ఉన్నత…

వచ్చే ఎన్నికల్లో వైసిపి గెలవడం ఖాయం : పెద్దిరెడ్డి

Mar 13,2024 | 14:46

తిరుపతి: వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గెలవడం ఖాయం అనిమంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలోని వాకాడులో మాజీ ముఖ్యమంత్రి…

సంగంబండ ప్రాజెక్ట్‌ను పరిశీలించిన మంత్రులు

Mar 13,2024 | 14:23

హైదదరాబాద్‌ : నారాయణపేట జిల్లాలోని సంగంబండ ప్రాజెక్టును డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో…