రాష్ట్రం

  • Home
  • వైసిపికి డిప్యూటీ మేయర్‌తోపాటు నలుగురు కార్పొరేటర్లు రాజీనామా

రాష్ట్రం

వైసిపికి డిప్యూటీ మేయర్‌తోపాటు నలుగురు కార్పొరేటర్లు రాజీనామా

Feb 28,2024 | 13:00

నెల్లూరు : వైసిపికి నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌తో పాటు నలుగురు కార్పొరేటర్లు, మైనార్టీ నేతలు రాజీనామా చేశారు. బుధవారం రూప్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ…

టిడిపి – జనసేన తొలి ఉమ్మడి సభ : బస్సులు లేవన్న ఆర్‌టిసి

Feb 28,2024 | 12:51

తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బుధవారం మధ్యాహ్నం నిర్వహించనున్న టిడిపి – జనసేన ఉమ్మడి బహిరంగ సభకు ఎపి ఎస్‌ఆర్‌టిసి ఒక్క…

పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

Feb 28,2024 | 12:48

ప్రజాశక్తి-పిడుగురాళ్ల పట్నం : పాఠశాల భవనంపై నుండి దూకి పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే… పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్నంలోని భాష్యం పాఠశాల…

సముద్రపు ఒడ్డున భారీ పాము కళేబరం

Feb 28,2024 | 12:38

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : వైజాగ్ తీరానికి మంగళవారం ఓ భారీ పాము కళేబరం కొట్టుకువచ్చింది. నగర పరిధిలోని సాగర్ నగర్ బీచ్ దగ్గర్లో ఈ కళేబరం కనిపించింది.…

శ్మశాన వాటికలో ఇళ్ల స్థలాలా..?

Feb 28,2024 | 12:04

ప్రజాశక్తి-దేవరాపల్లి : అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని మారేపల్లి గ్రామంలో దాదాపుగా 16 కుటుబాలకు ప్రభుత్వం జగనన్న కాలనీ క్రింద ఇళ్ళ పట్టాలు మంజూరు చేసింది. సౌకర్యాలు…

మంత్రి అంబ’టీ’

Feb 28,2024 | 11:53

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ : మంత్రి అంబటి రాంబాబు టీ మాస్టర్ గా మారారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ఐదులాంతర్ల సెంట్రల్ లో టీ దుకాణంలో మంత్రి…

రైల్వేపై బిజెపి కపట ప్రేమ : సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు

Feb 28,2024 | 11:43

ఆధునీకరణ పేరుతో కార్పొరేట్లకు కట్టుబెట్టే కుట్ర ముగిసిన ‘జన శంఖారావం’ పాదయాత్ర ప్రజాశక్తి – విజయవాడ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైల్వే రంగంపై కపట ప్రేమ…

సంగీత ప్రియుల చేరువకే సినీ రంగాన్ని ఎంచుకున్నా : వర్తమాన సంగీత దర్శకుడు డేవ్‌ జాండ్‌

Feb 28,2024 | 11:07

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి) : తనకు సంగీతం అంటే ప్రాణమని కోట్లాదిమంది సంగీత ప్రియుల అభిమానాన్ని మనసులను గెలుచుకోవాలంటే సినీ రంగం ఒక మార్గమని భావించి ఆ…

ఆటో-బస్సు ఢీకొని ముగ్గురి మృతి.. 9 మందికి గాయాలు

Feb 28,2024 | 10:55

మోతె: సూర్యాపేట జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోతె సమీపంలో ఆటో, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.…