రాష్ట్రం విడిపోవడానికి కారకుడు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి
రానున్న ఎన్నికలలో ఇద్దరికీ బుద్ధి చెప్పాలి : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజాశక్తి-సోమల: రాష్ట్ర విభజనకు ముఖ్య కారకుడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అని,…
రానున్న ఎన్నికలలో ఇద్దరికీ బుద్ధి చెప్పాలి : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజాశక్తి-సోమల: రాష్ట్ర విభజనకు ముఖ్య కారకుడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అని,…
చంద్రబాబు హామీ ప్రజాశక్తి-సత్తెనపల్లి : టిడిపి-జనసేన-బిజెపి కూటమి అధికారంలోకి వస్తే దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పింఛన్ ఇచ్చేందుకు హామీ ఇస్తున్నట్లు టిడిపి అధినేత చంద్రబాబు తెలిపారు.…
అధికారుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో సిఎం రమేష్ను విచారించిన డిఎస్పి ప్రజాశక్తి – చోడవరం (అనకాపల్లి) : అధికారుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో అనకాపల్లి…
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రజాశక్తి-మంగళగిరి : ముఖ్యమంత్రి జగన్ ఆత్మబంధువు, వైసిపి ఎమ్మెల్సీ గంజాయి అనంతబాబు చేష్టలు చూస్తుంటే కుక్కతోక వంకర అనే…
పల్నాడు : సిఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 11వ రోజు సోమవారం పల్నాడు జిల్లాలో కొనసాగుతోంది. వెంకటాచలంపల్లిలో సామాజిక పింఛన్ లబ్ధిదారులతో ముఖ్యమంత్రి…
అమరావతి : ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈనెల 15వ తేదీలోపు విడుదల చేయడానికి ఇంటర్మీడియట్ విద్యామండలి చర్యలు చేపట్టింది. జవాబుపత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్కు సంబంధించిన…
శ్రీకాకుళం : ప్రజాశక్తి దినపత్రికలో నేడు వెలువడిన ‘ అధికారుల నిర్లక్ష్యం ‘ అనే వార్తకు వెంటనే అధికారుల నుండి ప్రతిస్పందన వచ్చింది. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా…
ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : విశాఖ రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు సోమవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఉదయం 8:30 గంటల సమయంలో గేట్ నెంబర్…
నిజాంపేట (తెలంగాణ) : ఓ నిందితుడు హత్య కేసులో విడుదలయ్యాడు. స్నేహితులతో కలిసి మద్యం తాగి ఉండగా, గతంలో హత్యకు గురైన వ్యక్తి స్నేహితులు సుమారు 20…