రాష్ట్రం

  • Home
  • అన్నేరావుపేట గొంతెండిపోతోంది…!

రాష్ట్రం

అన్నేరావుపేట గొంతెండిపోతోంది…!

Apr 23,2024 | 12:04

ప్రజాశక్తి – రెడ్డిగూడెం (ఎన్‌టిఆర్‌) : తాగడానికి నీరు లేక మండుటెండల్లో తీవ్ర నీటి ఎద్దడితో అన్నేరావుపేట వాసులు ఇబ్బందులుపడుతున్నారు. రెడ్డిగూడెం మండలం, అన్నేరావుపేట గ్రామంలోని బిసి…

చిల్లకూరులో భారిగా పట్టుబడ్డ బంగారం, వెండి

Apr 23,2024 | 11:55

ప్రజాశక్తి-తిరుపతి : అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో నగదు, బంగారం భారీగా పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలోనే..…

కాజాలో జొన్నశివశంకర్‌ విస్తృత ప్రచారం

Apr 23,2024 | 11:38

ప్రజాశక్తి-మంగళగిరి రూరల్‌ (గుంటూరు) : ఎర్ర జెండాలు చేత పట్టి… వీధి వాడ కలియపట్టి… ప్రజల ఓట్లను అభ్యర్ధిస్తూ సీపీఐ, కాంగ్రెస్‌ బలపరిచిన సిపిఎం అభ్యర్థి జొన్న…

తెలంగాణలో అగ్నిప్రమాదం – 20 కార్లు దగ్ధం

Apr 23,2024 | 11:32

తెలంగాణ : తెలంగాణలోని యూసఫ్‌గూడలో ఉన్న గణపతి కాంప్లెక్స్‌లో సెకండ్‌ హ్యాండ్‌ కార్లు విక్రయించే నాని కార్స్‌లో సోమవారం అర్థరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు…

కూలిన నిర్మాణంలో వున్న వంతెన.. తప్పిన ప్రమాదం..

Apr 23,2024 | 13:08

పెద్దపల్లి :మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడులో నిన్న (సోమవారం) అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఓడూరు-భూపాలపల్లి జిల్లా…

ఎటిఎం వాహనంలో డబ్బు చోరీచేసిన నిందితుడు ఆత్మహత్య

Apr 23,2024 | 11:00

ప్రజాశక్తి-సంతనూతలపాడు (ప్రకాశం జిల్లా) : ఎటిఎం వాహనంలో రూ.64 లక్షల చోరీ కేసులో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలంలోని కామేపల్లివారిపాలెంలో…

నవ వధువు ఆత్మహత్య

Apr 23,2024 | 10:57

చంద్రుగొండ (భద్రాద్రి కొత్తగూడెం) : ఉన్నత చదువులు చదువుకుంటానని చెప్పినప్పటికీ కుటుంబసభ్యులు వివాహం చేయడంతో నవ వధువు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం…

సిఎం సభకు బస్సులు పోయె – ప్రయాణీకులకు ఇక అవస్థే..!

Apr 23,2024 | 10:39

ప్రజాశక్తి-విజయనగరం కోట : నేడు విజయనగరంలో సిఎం జగన్‌ ర్యాలీ సందర్భంగా …. విజయనగరం ఎపిఎస్‌ఆర్‌టిసి డిపో నుంచి బస్సులన్నిటినీ విశాఖపట్నం, గాజువాక, మద్దిలపాలెం, పొంగవరపుకోటకు సిఎం…

భారీ ర్యాలీగా నామినేషన్‌కు బయల్దేరిన పవన్‌

Apr 23,2024 | 10:37

ప్రజాశక్తి-పిఠాపురం: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కాసేపట్లో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులోని నివాసం నుంచి ఆయన బయల్దేరారు. పవన్‌ నామినేషన్‌ సందర్భంగా…