రాష్ట్రం

  • Home
  • పనికిమాలిన చట్టమని బిజెపితో చెప్పించగలరా?

రాష్ట్రం

పనికిమాలిన చట్టమని బిజెపితో చెప్పించగలరా?

May 10,2024 | 23:18

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టుకు అసెంబ్లీలో మద్దతిచ్చిన టిడిపి ఇప్పుడు దుష్ప్రచారం తగదు : సజ్జల ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశంతో తెచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టును…

ఓటింగ్‌ శాతం పెరుగుతుందా !

May 10,2024 | 23:08

-రాష్ట్రంలో 20 ఏళ్లుగా అదే ట్రెండ్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో సోమవారం జరగనున్న పోలింగ్‌ ప్రక్రియలో ఓటింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. అసెంబ్లీకి,…

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు…

May 10,2024 | 23:04

ఐఎస్‌బి మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు అరెస్టుకు వారెంట్‌ జారీ ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో :తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక నిందితుడు ఎస్‌ఐబి మాజీ…

ముస్లిం రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం

May 10,2024 | 23:01

– అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధం – పోలీసులకు వారంలో రెండు రోజులు సెలవు – పోలవరం నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇచ్చి న్యాయం చేస్తాం – ఎన్నికల…

విభజన హామీలన్నీ అమలు చేస్తాం – మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్‌

May 10,2024 | 22:58

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) :ఆంధ్రప్రదేశ్‌ చాలా ప్రాధాన్యతగల రాష్ట్రమని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని…

మార్చురీలో మృతదేహాన్ని కొరికిన ఎలుకలు

May 10,2024 | 22:57

– మైలవరం ప్రభుత్వాస్పత్రిలో ఘటన ప్రజాశక్తి – మైలవరం :మార్చురిలో ఉంచిన మృతదేహాన్ని ఎలుకలు కొరికిన సంఘటన ఎన్‌టిఆర్‌ జిల్లా మైలవరంలో చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యుల…

వస్త్ర వ్యాపారుల ఇళ్లల్లో ఐటి సోదాలు

May 10,2024 | 22:55

– భారీ మొత్తంలో నగదు, బంగారం, పత్రాలు స్వాధీనం ప్రజాశక్తి ా మంగళగిరి (గుంటూరు జిల్లా) గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వస్త్రవ్యాపారుల ఇళ్లల్లో అదాయపన్ను శాఖాధికారులు…

ఇండియా వేదిక గెలుపే దేశానికి రక్ష

May 10,2024 | 22:45

-కార్పొరేట్లకే మోడీ ‘వికసిత్‌ భారత్‌’ -రాజ్యాంగం, లౌకికవాదంపై తీవ్ర దాడి -మోడీ పాలనలో సమాఖ్య స్ఫూర్తికి విఘాతం -గుంటూరు ఎన్నికల ప్రచార సభలో సీతారాం ఏచూరి, డి…

కూటమితో ఇసి కుమ్మక్కు : మంత్రి బొత్స

May 10,2024 | 22:22

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :యుపిఎ కూటమితో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కుమ్మక్కైందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అందుకే చేయూత, విద్యాదీవెన పథకాలకు…